ends

    IT Raids On BBC: ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో ఎట్టకేలకు ముగిసిన ఐటీ సోదాలు

    February 17, 2023 / 09:00 AM IST

    బీబీసీ అనుబంధ సంస్థల అంతర్జాతీయ పన్నులు, బదిలీ ధరలతో ముడిపడి ఉన్న సమస్యలను సర్వే పరిశోధించిందని సమాచారం. కొంతమంది ప్రతీకార చర్యలు అని విమర్శిస్తున్నారు. అయితే ప్రభుత్వ అధికారులు, సలహాదారులు ప్రకారం ఇది బదిలీ ధర నిబంధనలకు సంబంధించినదని, లా�

    Corona Virus: కరోనా ముగిసింది.. ఐటీ ఉద్యోగులకూ “వర్క్ ఫ్రమ్ హోమ్” అవసరం లేదు

    February 8, 2022 / 02:01 PM IST

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా మూడో వేవ్ ముగిసిందని, ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా అవసరం లేదని అభిప్రాయపడ్డారు డీహెచ్ శ్రీనివాస్.

    Telangana Cabinet Meeting: ముగిసిన క్యాబినెట్ భేటీ.. రేపు మరోసారి!

    July 13, 2021 / 09:48 PM IST

    తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ప్రగతి భవన్ లో జరిగిన సమావేశానికి రాష్ట్రమంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చ జరిగింది. రాష్ట్రంలో 50 వ

    తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సమాప్తం

    March 12, 2021 / 04:53 PM IST

    తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. రంగారెడ్డి-హైదరాబాద్‌-మహబూబ్‌నగర్ పట్టభద్రుల సెగ్మెంట్‌.., నల్గొండ-వరంగల్‌-ఖమ్మం స్థానం... ఈ రెండింటికీ... ఆదివారం పోలింగ్‌ జరగనుంది.

    బీహార్ ఎన్నికలు…ముగిసిన మొదటి దశ పోలింగ్

    October 28, 2020 / 08:21 PM IST

    Polling ends for first phase బీహార్ లో మొదటి దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 3దశల్లో జరుగనున్న పోలింగ్ లో ఇవాళ మొదటి దశలో భాగంగా 16జిల్లాల్లోని 71 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. భారీ సెక్యూరిటీ,కరోనా గైడ్ లైన్స్ మధ్య ఇవాళ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

    ముగిసిన బీహార్ మొదటి దశ ఎన్నికల ప్రచారం

    October 26, 2020 / 09:33 PM IST

    Bihar Election 2020: Campaign ends for first phase, polling on Oct 28 బీహార్ లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. ఇప్పటివరకు ప్రధానమోడీ మూడు ర్యాలీల్లో పాల్గొనగా…రాహుల్ గాంధీ రెండు ర్యాలీల్లో పాల్గొన్నారు. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి మొత్తం 3దశల్లో ఎన్నికలు �

    ఇంటి అద్దె కట్టలేదని చావబాదిన పోలీస్, మనస్తాపంతో ఆత్మహత్య

    August 4, 2020 / 10:14 AM IST

    తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం జరిగింది. ఇంటి అద్దె కట్టలేదని ఓ వ్యక్తిని పోలీసు చావబాదాడు. దీంతో మనస్తాపం చెందిన బాధితుడు అవమాన భారంతో ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకున్నాడు. తీవ్రగాయాలతో అతడు చనిపోయాడు. బాధితుడి పేరు శ్రీనివాసన�

    యూపీలో 17మంది జమాతీ సభ్యులు జైలుకి

    April 12, 2020 / 07:54 AM IST

    కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటికీ వాటిని పట్టించుకోకుండా గత నెలలో నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ భవన్ లో్ జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమం దేశవ్యాప్తంగా పెద్ద కలకలం రేపిన విషయం తెలిసిం�

    ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ

    March 11, 2020 / 12:36 PM IST

    ఏపీ స్థానిక సమరంలో ఓ ఘట్టం ముగిసింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల గడువు బుధవారం(మార్చి 11,2020) సాయంత్రంతో సమాప్తమైంది. చివరి రోజు నామినేషన్లతో ఎంపీడీవో, జడ్పీ కార్యాలయాల దగ్గర సందడి నెలకొంది. మరోవైపు పురపాలక, నగరపాలక ఎన్నికల నామినేషన్ల ప్రక్�

    దేవుడా : పెళ్లి చేయడం లేదని సాఫ్ట్ ఇంజినీర్ ఆత్మహత్య

    February 12, 2020 / 04:03 PM IST

    హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు పెళ్లి చేయడం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నడు. ఉప్పల్‌లో ఈ ఘటన జరిగింది. మృతుడి

10TV Telugu News