Home » engineer
హైదరాబాద్ శివారు ప్రాంతమైన నార్సింగిలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంజనీర్ దారుణ హత్యకు గురయ్యాడు.
సౌదీ అరేబియాలో ఓ తెలుగువాడు చిక్కుల్లో పడ్డాడు. అదీ స్వస్తిక్ గుర్తు ఇంటికి గుమ్మానికి పెట్టుకోవడం వల్ల జైలు పాలయ్యాడు.. దాంతో ఏం సమస్య అంటారా? స్వస్తిక్ను చూసి జర్మనీలోని నాజీల గుర్తుగా ఓ అరబ్బు పొరబడటంతో ఈ సమస్య వచ్చింది.
ఆమె జీతం అక్షరాల 30 వేల రూపాయలు. 10 సంవత్సరాల సర్వీసులో ఆమె కూడబెట్టింది 7 కోట్లపైనే. ఆమె అవినీతి చిట్టా చూసిన అవినీతి నిరోధక అధికారులు నోరెళ్లబెట్టారు.
ఇంజనీర్లు ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలు చేసేందుకు తమవంతు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఓ ఇంజనీర్ రౌండ్గా ఉండే సైకిల్ చక్రాలు బోర్ కొట్టాయనుకున్నాడేమో.. చతురస్రాకారంలో ఉండే వీల్స్ క్రియేట్ చేశాడు. ఇక చూడటానికి, తొక్కడానికి ఆ సైకిల్ ఎలా ఉం�
ఈ ఘటన చెన్నైలోని మదురవోయల్ ప్రాంతంలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శోభన అనే యువతి చెన్నైలోని ఒక ప్రైవేటు సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తోంది. మంగళవారం తన చిన్న తమ్ముడిని స్కూళ్లో దిగబెట్టేందుకు స్కూటీపై వెళ�
పార్టీ నేతలకు గిఫ్ట్లు ఇవ్వాలంటూ ఎంసీడీ జూనియర్ ఇంజనీర్ నుంచి కోటి రూపాయలను ముకేష్ గోయెల్ డిమాండ్ చేశారని బీజేపీ నేత సంబిత్ పాత్రా శుక్రవారం మీడియా ముందు చెప్పారు. ఇందుకు సంబంధించిన స్టింగ్ ఆపరేషన్ వీడియోను విడుదల చేస్తూ, ఇంకెతమాత్రం ఆలస
ఝార్ఖండ్లో ఒక యువతిపై పది మంది దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్కూటీపై స్నేహితుడితో కలిసి వెళ్తున్న ఆమెను కిడ్నాప్ చేసి, దారుణానికి తెగబడ్డారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
కష్టపడి డబ్బులు సంపాదించలేక ఈజీమనీకి అలవాటు పడిన ఇంజనీర్ చైన్ స్నాచింగ్లు చేసి ఫ్లాట్, కారు, కొన్న ఉదంతం మహారాష్ట్రలో వెలుగు చూసింది.
Suspended ఓ వైపు దోమలు, మరోవైపు ట్యాంకు నిండి నీరు కారుతున్న శబ్ధంతో అతిథి గృహంలో బస చేసిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్కు ఓ రాత్రి కాళరాత్రి అయ్యింది.చివరకు సీఎం బస చేసిన ఆ అతిథి గృహం ఇంజినీర్లపై వేటు పడింది.బుధవారం(ఫిబ్రవరి-17,2021)ఈ ఘటన జర�
Robo: కరోనావైరస్ వ్యాప్తి పెరుగుతూ ఉంటుండగా టెస్టులు చేయడానికి కూడా వైద్యులు భయపడుతున్నారు. పకడ్బంధీగా జాగ్రత్తలు తీసుకుని టెస్టులు నిర్వహిస్తున్నారు. అది కూడా కొన్ని గంటల సమయం తర్వాత ఫలితాలు వస్తున్నాయి. దీనిని అధిగమించడానికి ఈజిప్ట్ ఇంజి�