Home » engineering students
కరీంనగర్ జిల్లాలో విహారంలో విషాదం చోటు చేసుకుంది. సెల్ఫీ తీసుకునే క్రమంలో సెల్ ఫోన్ నీటిలో పడిపోయింది. అది తీసే క్రమంలో ఒక యువకుడు ప్రవాహా వేగానికి కొట్టుకుపోయాడు.
గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి పదిలక్షల విలువ చేసే గంజాయి, లక్షన్నర విలువచేసే లిక్విడ్ గంజాయి, మూడుకార్లు, 5
గుంటూరు నగరo పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత మాదక ద్రవ్యాలు అమ్ముతున్న నిందితులను అరెస్ట్ చేసినట్లు డి.ఎస్.పి సుప్రజ తెలిపారు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ 2022 ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తోంది. దరఖాస్తు చేసుకోవడానికి రేపే (అక్టోబర్ 12,2021) లాస్ట్ డేట్. UPSC ESE 2022
కరోనా ప్రభావం తగ్గలేదు.. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ పరీక్షలు పూర్తి చేయాలని భావించిన జేఎన్టీయూ అధికారులు కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
కరోనా టైంలో విద్యా వ్యవస్థ మారిపోతోంది. ఇంజినీరింగ్ బీ ఫార్మసీ, ఇతర కోర్సుల పాత విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులు నిర్వహించేందుకు జెన్టీయూహెచ్ నిర్ణయించింది. ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 17 నుంచి ఆన్ లైన్ తరగతులు ప్రారంభించుకోవచ్చని �
అమెజాన్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థినులకు వార్షిక వేతనం 27 లక్షలు ప్రకటించింది.
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. కాలేజీలో పరీక్షలు అయిపోవడంతో విద్యార్థులంతా బొమ్మలరామారంలోని ఓ ప్రైవేట్ ఫామ్ హౌజ్ లో పార్టీ చేసుకున్నారు. పార్టీ ముగించుకు�
ఇంజినీరింగ్ కోర్సు పూర్తి చేయడం ఉద్యోగాల కోసం తిరగడం.. ఇంటర్వ్యూల్లో నెగ్గలేక వెనుతిరగడం చాలామంది విద్యార్థులకు ఎదురువుతున్న అనుభవమే.
మీరు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉంటారా. బీటెక్, ఎంటెక్, ఎంసీఏ పూర్తి చేసి జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. నిరుద్యోగ యువతకు టెక్ మహీంద్ర