Home » engineering
Indian Railways ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జి నిర్మాణం జమ్ముకశ్మీర్లో జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. రియాసీ జిల్లాలో చీనాబ్ నదిపై ఈ రైల్వే బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. మూడేళ్ల కిందట దీని నిర్మాణం ప్రారంభం కాగా.. ప్రస్తు�
Spinach can send emails now : ఏంటీ బచ్చలి ఆకుకూర మొక్కలు మెయిల్స్ పంపిస్తాయా ? అంత సీన్ లేదు అని అనుకుంటున్నారా ? కానీ ఇది నిజంగానే జరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. టెక్నాలజీ వాడడంతో ఇది సాధ్యమైందంటున్నారు. ఆకుకూరల్లో ఎన్నో రకాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. �
telangana eamcet results: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను రిలీజ్ చేశారు. ఇంజినీరింగ్ లో 75.29 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ లో తొలి పది ర్యాంకులు అబ్బాయిలే సాధించారు. వారణాసి సాయితేజకు ఫస్ట్ ర్యాంకు వచ్చింది. య
నేనున్నాను..కార్మికులకు అండగా అంటున్నాడు Sonu Sood. కరోనా సమయంలో కార్మికులకు అండగా నిలుస్తున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరో సహాయం చేసేందుకు నడుం బిగించాడు. సినిమాల్లో విలన్ పాత్ర పోషించిన ఈ నటుడు..నిజ జీవితంలో హీరో అనిపించుకుంటున్నాడు. సేవలను మరి�
రాష్ట్రంలో Digree, PG, Enganeering Exams విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని, మిగిలిన వారిని ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా…పై తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించారు. యూజీసీ, ఏఐసీటీఈ సూచించిన మేర
కరోనా దెబ్బకు ప్రపంచమే ఆగిపోయింది. గుడులు మూసుకున్నాయ్.. బుడులు మూసుకున్నాయ్.. కార్పోరేట్ కంపెనీలు మూసుకున్నాయ్.. ఇప్పటికే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావలసి ఉండగా.. అటువంటి పరిస్థితి ఇప్పట్లో కనిపించట్లేదు. బుడుల్లేవ్.. బడుల్లో చదువుల్ల�
తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యపై విద్యార్థులు ఆసక్తి చూపటం లేదు. ప్రస్తుతం ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్న కోర్సులకే తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రాధాన్యం ఇస్తున్నారు.
దేశీయ ప్రీమియర్ ఇంజినీరింగ్ విద్యాసంస్థలో ఒకటైన ఇండియన్ ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (IITs) మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి ప్రారంభం కానున్నాయి. జేఎన్టీయూ కాకినాడ పరీక్షల నిర్వహణ బాధ్యతను చేపట్టింది. 20 నుంచి 22 వరకు ఇంజినీరింగ్ విభాగానికి, 24న అగ్రికల్చర్ & మెడికల్ విభాగాల వారికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10 ను�
హైదరాబాద్ : ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీలకు ఈ ఏడాది మరిన్ని కష్టాలు తప్పేలాలేవు. ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీలపై మరో పిడుగు పడింది. ఇప్పటికే సగానికి పైగా ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీలు మూసివేతకు గురయ్యాయి. 2019-20 విద్యా సంవత్సరానికి