Home » EU
iMessage Stop : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. త్వరలో మీ ఐఫోన్లలో ఐమెసేజ్ (iMessage) యాప్ నిలిచిపోనుంది. ఇకపై వాట్సాప్ మాదిరిగానే ఐమెసేజ్ ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ పనిచేయనుంది.
భారత్ లో తయారవుతున్న కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ లను యూరోపియన్ యూనియన్(EU)ఇప్పటివరకు అంగీకరించకపోవడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
Alexei Navalny : రష్యాలో ఆందోళనలు అట్టుడుకుతున్నాయి. ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ అరెస్టుకు వ్యతిరేకంగా వేలాది మంది నిరసనకారులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ఆయన్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చలి తీవ్రంగా వణికిస్తోన్న లెక్కజేయకు
Mealworms Snack Can consume as Insect Diet : పురుగులు తినే అలవాటు ఉందా? అయితే మీకో గుడ్ న్యూస్.. ఇకపై పురుగులను ఎవరైనా తినొచ్చు. చైనా వంటి చాలా దేశాల్లో పురుగులను చాలా ఇష్టంగా తింటారు. పసుపు వర్ణంలోని పురుగులను తమ డైటులో చేర్చుకుంటారు. సాధారణంగా పురుగులను ఆహారంగా తినడా�
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు మంగళవారం(మార్చి-17,2020)నుంచి యూరోపియన్ యూనియన్(EU)సరిహద్దులు ,షెంగ్జన్ జోన్ను మూసివేస్తున్నట్లు సోమవారం ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మాక్రాన్ తెలిపారు. మంగళవారం నుంచి 30 రోజుల పాటు ఈ ఆంక్షలు అమల్
ప్రపంచంలోని 50దేశాలకు కరోనా వైరస్ ఇప్పటికే విస్తరించింది. ప్రపంచదేశాలపై కరోనా విజృంభణ కొనసాగుతున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటన రద్దు అయింది. మార్చి 13న ఇండియా-యూరోపియన్ యూనియన్ సమ్మిట్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ చేపట్ట�
47ఏళ్ల యూరోపియన్ యూనియన్(EU)సభ్య దేశం నుంచి ఎట్టకేలకు శుక్రవారం(జనవరి-31,2020)రాత్రి11గంటలకు బయటకొట్టింది. 27యూరోపియన్ యూనియన్ దేశాల కూటమి నుంచి బ్రిటన్ అధికారంగా బయటికొట్టించి. దీనినే మనం బ్రెగ్జిట్ అంటాము. అంటే ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడం. బ్రిటన్ ల
డ్రాగన్ దేశంలో మహమ్మారి కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ దేశాలను సైతం కాటేసింది. ఇప్పటికే వేలాది మంది ఈ వైరస్ బారినపడ్డారు. వందల సంఖ్యలో ప్రాణాలను బలిగొంది. వైరస్ ప్రభావంతో చైనాలోని ఇత
జమ్మూకశ్మీర్ లో యూరోపియన్ యూనియన్(EU)మంది ఎంపీల బృందం పర్యటన కొనసాగుతోంది. మొత్తం 27మంది ఎంపీలు పర్యటించాల్సి ఉండగా,నలుగురు సభ్యులు తప్పుకోవడంతో 23మంది ఎంపీల బృందం మంగళవారం శ్రీనగర్ సహా పలు ప్రాంతాల్లో పర్యటించింది. శ్రీనగర్ లోని ప్రముఖ టూర�
యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఎంపీల బృందం జమ్మూకశ్మీర్లో పర్యటించేందుకు బయలేదేరింది. సోమవారం ఢిల్లీకి చేరుకున్న 28 మంది సభ్యుల ప్రతినిధి బృందం ఇవాళ(అక్టోబర్-29,2019)తాము బస చేసిన హోటల్ నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంది. అక్కడ్నించి వీరు శ్రీనగర