-
Home » EU
EU
ఇది భారత్ సాధించిన గొప్ప విజయం.. ఈయూతో డీల్పై US ట్రేడ్ ప్రతినిధి ప్రశంసల వర్షం
భారతదేశం గొప్పగా ఉండబోతోందని నేను భావిస్తున్నా. భారత వర్కర్లు యూరప్కు వెళ్లేందుకు అవకాశాలు దక్కుతాయని జెమీసన్ గ్రీర్ తెలిపారు.
ఐమెసేజ్ ఐఫోన్లకే ప్రత్యేకమా? ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ రావచ్చు.. ఎందుకంటే?
iMessage Stop : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. త్వరలో మీ ఐఫోన్లలో ఐమెసేజ్ (iMessage) యాప్ నిలిచిపోనుంది. ఇకపై వాట్సాప్ మాదిరిగానే ఐమెసేజ్ ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ పనిచేయనుంది.
India Tells EU : ఈయూకి భారత్ అల్టిమేటం..కోవిషీల్డ్,కోవాగ్జిన్ అంగీకరిస్తారా లేక క్వారంటైన్ ఎదుర్కొంటారా!
భారత్ లో తయారవుతున్న కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ లను యూరోపియన్ యూనియన్(EU)ఇప్పటివరకు అంగీకరించకపోవడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
అట్టుడుకుతున్న రష్యా : అలెక్సీ నావల్నీ విడుదల చేయాలంటూ ఆందోళనలు
Alexei Navalny : రష్యాలో ఆందోళనలు అట్టుడుకుతున్నాయి. ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ అరెస్టుకు వ్యతిరేకంగా వేలాది మంది నిరసనకారులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ఆయన్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చలి తీవ్రంగా వణికిస్తోన్న లెక్కజేయకు
ఈ పురుగులను తినొచ్చు అంట.. ‘మీల్ వర్మ్స్’ డైట్కు పర్మిషన్ ఇచ్చిన ఫుడ్ ఏజెన్సీ!
Mealworms Snack Can consume as Insect Diet : పురుగులు తినే అలవాటు ఉందా? అయితే మీకో గుడ్ న్యూస్.. ఇకపై పురుగులను ఎవరైనా తినొచ్చు. చైనా వంటి చాలా దేశాల్లో పురుగులను చాలా ఇష్టంగా తింటారు. పసుపు వర్ణంలోని పురుగులను తమ డైటులో చేర్చుకుంటారు. సాధారణంగా పురుగులను ఆహారంగా తినడా�
EU సరిహద్దులు మూసివేత…2వారాలు ఫ్రాన్స్ లాక్ డౌన్
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు మంగళవారం(మార్చి-17,2020)నుంచి యూరోపియన్ యూనియన్(EU)సరిహద్దులు ,షెంగ్జన్ జోన్ను మూసివేస్తున్నట్లు సోమవారం ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మాక్రాన్ తెలిపారు. మంగళవారం నుంచి 30 రోజుల పాటు ఈ ఆంక్షలు అమల్
కరోనా టెన్షన్…మోడీ బ్రసెల్స్ పర్యటన రద్దు
ప్రపంచంలోని 50దేశాలకు కరోనా వైరస్ ఇప్పటికే విస్తరించింది. ప్రపంచదేశాలపై కరోనా విజృంభణ కొనసాగుతున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటన రద్దు అయింది. మార్చి 13న ఇండియా-యూరోపియన్ యూనియన్ సమ్మిట్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ చేపట్ట�
47ఏళ్ల తర్వాత బ్రిటన్ కు స్వేచ్ఛ…కొత్తగా మారబోయేవి ఇవే
47ఏళ్ల యూరోపియన్ యూనియన్(EU)సభ్య దేశం నుంచి ఎట్టకేలకు శుక్రవారం(జనవరి-31,2020)రాత్రి11గంటలకు బయటకొట్టింది. 27యూరోపియన్ యూనియన్ దేశాల కూటమి నుంచి బ్రిటన్ అధికారంగా బయటికొట్టించి. దీనినే మనం బ్రెగ్జిట్ అంటాము. అంటే ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడం. బ్రిటన్ ల
కరోనా ఎఫెక్ట్: చైనీస్, సందర్శకులకు వీసా కష్టాలు.. నో ఎంట్రీ..!
డ్రాగన్ దేశంలో మహమ్మారి కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ దేశాలను సైతం కాటేసింది. ఇప్పటికే వేలాది మంది ఈ వైరస్ బారినపడ్డారు. వందల సంఖ్యలో ప్రాణాలను బలిగొంది. వైరస్ ప్రభావంతో చైనాలోని ఇత
విపక్షాల తీవ్ర విమర్శలు…కశ్మీర్ లో కొనసాగుతున్న ఈయూ ఎంపీల పర్యటన
జమ్మూకశ్మీర్ లో యూరోపియన్ యూనియన్(EU)మంది ఎంపీల బృందం పర్యటన కొనసాగుతోంది. మొత్తం 27మంది ఎంపీలు పర్యటించాల్సి ఉండగా,నలుగురు సభ్యులు తప్పుకోవడంతో 23మంది ఎంపీల బృందం మంగళవారం శ్రీనగర్ సహా పలు ప్రాంతాల్లో పర్యటించింది. శ్రీనగర్ లోని ప్రముఖ టూర�