evacuated

    Rain-Hit Maharashtra: మహారాష్ట్రలో కొండచరియలు విరిగిపడి 36మంది మృతి.. రంగంలోకి హెలికాఫ్టర్లు

    July 23, 2021 / 05:17 PM IST

    మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కొంకన్‌ తీరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

    ఒకే కుటుంబంలోని 19మందికి కరోనా పాజిటివ్

    April 25, 2020 / 07:29 AM IST

    ఉత్తరప్రదేశ్ లో ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 19మందికి కరోనా సోకింది. రాష్ట్రంలోని సంత్ కబీర్ జిల్లాల్లో కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఓ విద్యార్థికి మొదట కరోనా వైరస్ సోకగా,అతని ద్వారా 18మంది కుటు

    తబ్లిగీ జమాత్ సభ్యుల దరుసు ప్రవర్తన… డాక్టర్లు,సిబ్బందిపై ఉమ్ముతున్నారు

    April 1, 2020 / 04:40 PM IST

    ఢిల్లీలోని క్వారంటైన్ సెంటర్ లో ఉంచిన 167మంది తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన సభ్యులు దురుసుగా ప్రవర్తించారు. ఆహారం విషయంలో నిర్వాహకులతో ఘర్షణకు దిగారు. తాము కోరిన ఆహారాన్నే అందివ్వాలని లేనిపోని డిమాండ్లు చేస్తున్నారు. వైద్యులు,క్వారం

    ఇరాన్ టు భారత్ : రాజస్థాన్‌కు 53 మంది భారతీయులు

    March 16, 2020 / 03:55 AM IST

    ఇరాన్‌లో ఇన్ని రోజులు బిక్కుబిక్కుమంటూ గడిపిన భారతీయులు ఎట్టకేలకు భారతదేశం గడ్డమీద అడుగుపెట్టారు. కరోనా వైరస్ ప్రబలుతున్న దేశాల్లో ఇటలీ ఒకటి. చైనా త్వరాత అత్యధికంగా ఇక్కడ ఈ వైరస్ విజృంభిస్తోంది. ఈ దేశంలో ఇతర దేశాలకు చెందిన వారు ఉండడంతో అం�

    భారత్ లో కరోనా స్థితి ఇదే : వైరస్ ను వేరు చేయగలిగాం…వ్యాక్సిన్ కు 2ఏళ్ల సమయం

    March 12, 2020 / 11:46 AM IST

    ప్రపంచాన్ని ప్రస్తుతం వణికిస్తున్న ఒకే ఒక్క మాట కరోనా వైరస్. ఇప్పటివరకు 110దేశాలకు పాకి 4వేల500మంది ప్రాణాలు తీసిన ఈ వైరస్ ను మహమ్మారి ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్ లో కూడా కరోనా కేసులు సంఖ్య నెమ్మదిగా పెర

    కరోనా ఫైట్ లో…పొరుగు దేశాలకు భారత సాయం ఇదే

    February 12, 2020 / 12:15 PM IST

    చైనా నగరాలను స్మశానాలుగా మార్చేస్తోంది కరోనా వైరస్. ఈ వైరస్ దెబ్బకు జనాలు పిట్లలు రాలిపోయినట్లు రాలిపోతున్నారు. గడిచిన వారం రోజుల్లోనే చైనాలో 500మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు చైనాలో 1100మంది మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్�

    ఖాళీ చేయిస్తున్న పోలీసులు : టీడీపీ శిబిరం నుంచి బాధితుల తరలింపు

    September 11, 2019 / 09:44 AM IST

    టీడీపీ నిర్వహిస్తున్న బాధితుల శిబిరం వద్దకు పోలీసులు చేరుకున్నారు. అందులో ఉన్న వారిని బయటకు తీసుకొస్తున్నారు. వీరందరినీ వారి వారి స్వగ్రామాలకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా భారీగా పోలీసులు మ�

    మరో టైటానిక్ ప్రమాదం…తృటిలో తప్పింది

    March 24, 2019 / 12:39 PM IST

     నార్వేలో 1300 మందితో ప్రయాణిస్తున్న ఓ షిప్ ఇంజిన్‌ లో టెక్నికల్ ప్రాబ్లమ్ రావడంతో పాటు ప్రతికూల వాతావరణం కారణంగా సముద్రంలో నిలిచిపోయింది.భీకరమైన గాలులతో అలల ఉద్ధృతి పెరగడంతో ఎంవీ వైకింగ్ స్కై నౌక నుంచి తమకు అత్యవసర సహాయం కోసం సమాచారం పంపి�

10TV Telugu News