evidence

    బోటు ప్రమాదం : హర్షకుమార్..ఆధారాలు చూపించు – అవంతి

    September 20, 2019 / 01:26 AM IST

    గోదావరి బోటు ప్రమాద ఘటనపై మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బోటు ప్రమాదంపై మాజీ ఎంపీ హర్షకుమార్‌… మంత్రి అవంతి శ్రీనివాస్‌పై ఆరోపణాస్త్రాలు సంధించారు. గోదావరిలోకి బోటు వెళ్లకుండా దేవీపట్నం ఎస్

    వీడియో సాక్ష్యంతో బీజేపీ చిన్మయానంద స్వామికి చెక్!

    September 11, 2019 / 10:58 AM IST

    కొద్దిరోజుల క్రితం తనపై చిన్మయానంద అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఆరోపణలు చేసిన మహిళ వీడియో సాక్ష్యాన్ని బయటపెట్టంది.

    మోడీపై పోటీకి దిగిన జవాన్ నామినేషన్ తిరస్కరణ

    May 1, 2019 / 11:08 AM IST

    గతేడాది సైనికులకు సరఫరా చేసే ఫుడ్ క్వాలిటీపై వీడియో రిలీజ్ చేసి సర్వీసు నుంచి డిస్మిస్ అయిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ తేజ్ ప్రతాప్ యాదవ్ ను సమాజ్ వాదీ పార్టీ వారణాశి లోక్ సభ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే వారణాశి స్థాన

    ఆధారాలు బయటపెట్టిన IAF : పాక్ F-16 కూల్చివేశాం

    April 8, 2019 / 01:26 PM IST

    పాక్ చెందిన ఎఫ్‌-16 యుద్ధ విమానాన్ని మిగ్‌ 21తోనే కూల్చేసినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరోసారి స్పష్టం చేసింది.

    నీరవ్ కు నో బెయిల్..మరోసారి తిరస్కరించిన లండన్ కోర్టు

    March 29, 2019 / 03:30 PM IST

    పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్ ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ పెట్టుకున్న బెయిల్ అప్లికేషన్ ను  శుక్రవారం(మార్చి-29,2019)లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టు కొట్టివేసింది. ఇప్పటికే ఒకసారి నీరవ్ బెయిల్ అప్లికేషన్ ను కొట్టేసిన కోర్టు ఇవాళ మరోసారి కొట్టివ

    పుల్వామా దాడిపై ఆధారాలు ఇచ్చిన భారత్..పాత పాట పాడిన పాక్

    March 29, 2019 / 02:50 PM IST

    పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి భారత్‌ అందించిన ఆధారాలపై పాకిస్తాన్ స్పందించిన తీరుపై భారత విదేశాంగ కార్యాలయం అసహనం వ్యక్తం చేసింది.పాక్‌ పాత పాటే పాడడం తీవ్ర నిరాశకు గురిచేసిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ శుక్రవారం(మార్చ

    రాఫెల్ రగడ : మోడీపై కేసు పెట్టి విచారించాలి

    March 7, 2019 / 05:03 AM IST

    రాఫెల్ విషయంలో ప్రధాని నరేంద్రమోడీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. రాఫెల్ పత్రాలు చోరీకి గురయ్యాయని బుధవారం సుప్రీంకోర్టుకి కేంద్రం తెలిపిన విషయాన్ని ప్రస్తావిస్తూ..రాఫెల్ డీల్ అవినీతి జరిగిందని మరోసారి

    పాక్ ఎప్పుడూ చెప్పేదే : తీవ్రవాది మసూద్ మంచాన పడ్డాడు

    March 1, 2019 / 04:17 AM IST

    పల్వామా ఉగ్రదాడి సూత్రధారి, పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ తమ దేశంలోనే ఉన్నాడని పాక్ ప్రకటించింది. రెండు దశాబ్దాలుగా భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన మసూద్ పాక్ లో ఉన్నాడని, అయితే అతడి ఆరోగ్యం బాగాలేదని, కనీసం ఇళ్లు దాటి బ

    జాదవ్ తో నేరం ఒప్పించారు : అంతర్జాతీయ కోర్టులో భారత్ వాదనలు

    February 18, 2019 / 10:19 AM IST

     గూఢచర్యం ఆరోపణలతో పాక్ జైళ్లో శిక్ష అనుభవిస్తున్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ కేసులో నెదర్లాండ్స్ లోని ది హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానం(ICJ)లో  భారత తరపున మాజి సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. పాక్ మిలటర�

    దీదీ వర్సెస్ CBI : శారదా స్కాంలో పోలీస్ కమిషనర్ పాత్ర ఏంటీ?

    February 4, 2019 / 08:34 AM IST

    శారదా చిట్ ఫండ్ స్కామ్ లో కోల్ కతా సీపీని రాజీవ్ కుమార్ ని విచారించేందుకు ఎటువంటి వారెంట్ లేకుండా కోల్ కతాలోని ఆయన నివాసానికి ఆదివారం(ఫిబ్రవరి-4,2019) సీబీఐ అధికారుల బృందం రావడం పెద్ద ఇష్యూ అయింది. ప్రపంచంలోనే ఉత్తర పోలీస్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ అ�

10TV Telugu News