Home » EX
అమరావతి నిర్మాణంలో తమ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందని వైసీపీ ప్రభుత్వం విమర్శిస్తోందనీ..తాము అన్యాయం చేస్తే మీరు న్యాయం చేయండి..దాన్ని మేము ఆహ్వానిస్తాం..అంతే తప్ప ఈ రచ్చ చేయటం ఎందుకు అంటూ టీడీపీ నేత..మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మండి పడ్�
చింతమనేని ప్రభాకర్ అంటే చంద్రబాబుకు భయం అని అందుకే సీఎంగా ఉన్నప్పుడు చింతమనేని బాబు మంత్రి పదవి ఇవ్వలేదనీ..మంత్రి అవంతి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. మంత్రి పదవి ఇవ్వని బాబు చింతమనేనికి జైలు నుంచి రాగానే పరామర్శించటానికి వెళ్లారనీ విమర్శిం�
సీఎం జగన్కు మాజీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. పనులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని లేఖలో కోరారు ఆయన. ఉపాధి హామీ పనులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనీ.. కూలీలలకు బిల్లులు ఇవ్వటంలేదని ప్రస్తావించారాయన. కష్టపడిన కూలీలకు డబ్బులు
చంద్రబాబుకు నైతికత ఉంటే వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని ఎమ్మెల్యే ఆళ్ల నానీ అన్నారు. అధికారులు నోటీసులు ఇచ్చి ఇల్లు ఖాళీ చేయండా ఏమీ పట్టనట్లు ఉన్నారనీ..ఇప్పటికైనా స్పందించాలనీ..లేకుండా చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఎగువన కురుస్తున్న వర�
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ పోలీసుల చేతికి వచ్చింది. కోడెల పోస్ట్ మార్టమ్ రిపోర్టును ఉస్మానియా డాక్టర్లు బంజారా హిల్స్ పోలీసులకు సీల్డ్ కవర్ లో అందజేశారు. వైర్ తోనే కోడెల ఉరి వేసుకున్నట్లుగా ప
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ భౌతికకాయానికి చంద్రబాబు నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..పల్నాడులో పులిలా బతికిన కోడెల ప్రభుత్వం చేసిన అవమానాలు భరించలేక ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారని ఆవేదన వ్యక్తంచేశారు. కోడెల శి
ఏపీ మాజీ స్పీకర్ కోడెల్ శివప్రసాద్ మృతి పట్ల టీడీపీ నేత వర్ల రామయ్య ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసి..తల నొప్పిగా ఉందని కాసేపు రెస్ట్ తీసుకుంటానని ఇంట్లో ఉన్న కుమార్తెతో చెప్పి మేడమీదకు వెళ్లిన కోడ
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తుని ముమ్మరం చేశారు. దీంట్లో భాగంగా కోడెల నివాసాన్ని పోలీసుల అధీనంలోకి తీసుకున్నారు. గేటు దూకి కోడెల నివాసంలోకి దూసుకెళ్లిన పోలీసులు ఇంటిని తమ అధీనంలోకి తీసుకున్నారు. అనంతరం ఆత�
కోడెల శివప్రసాద్ రాజకీయాల్లో ఎన్నో విజయాల్ని సాధించిన నేత. టీడీపీలో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న కోడెల మరణంతో పార్టీ శ్రేణులంతా దిగ్ర్భాంతికి గురయ్యారు. 1983 లో డాక్టర్ వృత్తి నుంచి టీడీపీలో చేరారు. 1983 నుంచి 2004 వరకు వరసగా ఐదుసార్లు నరసరావుపేట నుం
మాజీ ప్రధాని, జేడీఎస్ నేత HD దేవెగౌడ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హస్సన్ లోని పడువాల హిప్పే పోలింగ్ కేంద్రంలో భార్యతో కలిసి వచ్చి దేవెగౌడ ఓటు వేశారు. అలాగే బీహార్ లోని భగల్ పూర్ లోని బక్సర్ లో పోలింగ్ కేంద్రంలో కేంద్ర మంత్రి అశ్వినీ క�