Home » EXCISE DUTY
కర్ణాటకలో బీజేపీని ఓడించి ఘన విజయం సాధించి ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మద్యంపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది.
పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ భారీగా తగ్గింపు
Petrol Price : వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ భారీగా తగ్గించింది.
పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై వసూలు చేస్తున్న ఎక్సైజ్ సుంకం కేంద్ర ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం కురిపిస్తుంది.
చమురు ధరలు మండిపోతున్నాయి. ఇప్పటికే ఇంధన ధరలు సెంచరీ దాటాయి. పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వాహనాలు బయటకు తీయాలంటే
గత ఆరేళ్లలో పెట్రోల్, డీజిల్పై కేంద్ర ప్రభుత్వ పన్ను వసూళ్లు 300 శాతానికి పైగా పెరిగాయని లోక్సభలో వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. రెండు ఇంధనాలపై ఎక్సైజ్ సుంకం పెరగడంతో పన్నుల భారం పెరిగినట్లుగా కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి అనురాగ్ స
పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకంతో కేంద్ర ఖజానా గలగలలాడుతోంది. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై వసూలు
కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని 15 నెలల్లో తొమ్మిది సార్లు పెంచింది. ఈ 15 నెలల వ్యవధిలో లీటరు పెట్రోల్పై రూ. 11.77, లీటరు డీజిల్పై రూ. 13.47 ఎక్సైజ్ సుంకం పెరిగింది.
2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం(ఫిబ్రవరి 01,2020) పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రభావంతో కొన్ని వస్తువుల ధరలు పెరగగా మరికొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. కస్టమ్స్ డ్యూటీ పెంపు�
ఇప్పుడు దేశమంతా ఒకటే చర్చ.మే-23,2019న వెలువడనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎవరిని దేశ ప్రధానిని చేస్తాయి ఎవరినీ ప్రతిపక్షంలో కూర్చోబెడతాయని అందరూ ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.అసలు ఈ ఎన్నికల్లో ఎవరు ప్రధాని అవుతారని తెలియాలంటే మీ ఇంటి దగ్గర్�