Home » Expert committee
తుంగభద్ర డ్యాం భద్రతపై నిపుణుల కమిటీ నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి.
సీరం కంపెనీకి చెందిన కోవోవాక్స్ టీకాలు బూస్టర్ డోస్ గా నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. కోవీషీల్డ్, కోవాగ్జిన్ రెండు డోసులు తీసుకున్న వారికి కోవోవాక్స్ బూస్టర్ డోస్ గా ఇచ్చేందుకు ఇచ్చేందుకు సిఫారు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఘనమైన చరిత్ర కలిగిన హైదరాబాద్ లోని ఉస్మానియా హాస్పిటల్ భవనం సురక్షితం కాదని నిపుణుల కమిటీ తేల్చింది. ఆసుపత్రికి ఆ భవనం పనికిరాదని స్పష్టం చేసింది. భవనానికి మరమ్మతులు చేసినప్పటికీ ఆస్పత్రికి కాకుండా ఇతర అవసరాలకే ఉపయోగించవచ్చని తెలిపింది
ఏపీకి ప్రధాన జలవనరయిన శ్రీశైలం డ్యాం ప్రమాదకర స్థితిలో ఉందా? కృష్ణమ్మను తనలో నింపుకుని, విద్యుత్ ఉత్పాదన చేస్తూ తెలుగు ప్రజలకు నీరు..
తెలంగాణలో త్వరలో పార్టీ ఏర్పాటు చేస్తానంటూ సంచలన ప్రకటన చేసిన వైఎస్ షర్మిల.. ఆ వైపుగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల నేతలతో సమావేశమవుతున్న ఆమె.. కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు.
రాజధాని ప్రాంత రైతులు తమ సమస్యలు ప్రభుత్వానికి చెప్పుకోటావికి ఇచ్చిన గడువును పెంచాలని హై కోర్టు సీఆర్డీఏను ఆదేశించింది. తమకు ఇచ్చిన గడువు సరిపోవటంలేదని దాన్ని పెంచాలని కోరుతూ రాజధాని రైతులు హై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై �
ఆంధ్రప్రదేశ్లో రాజధాని రగడ కొనసాగుతున్న వేళ.. ప్రభుత్వంపై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ 2019, డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం సీఎం జగన్ను కలువనుంది. రాజధానిపై ఏపీ ప్రజల అభిప్రాయాలు సేకరించి నిపుణుల కమిటీ ఇప్పటికే మధ్యంతర నివేదికను సీఎం జగన్కు ఇ�
దేశంలో ఉద్యోగుల కనీస వేతన ఖరారుపై కేంద్ర కార్మికశాఖ ఏర్పాటు చేసిన జాతీయ కనీస వేతన నిపుణుల కమిటీ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల కనీస వేతనంపై నిర్ణయం తీసుకుంది. ప్రతీ ఉద్యోగి నెలవారీ (26 పనిదినాలకు) కనీస వేతనం రూ. 9,880గా కమిటీ నిర్ణయించి�