Home » EXTENDS
కేరళలో సగటు టెస్ట్ పాజిటివిటీ రేటు ఇంకా 10 శాతానికి మించి ఉన్న నేపథ్యంలో కేరళలో మరో వారం లాక్ డౌన్ ని పొడిగిస్తున్నట్లు సీఎం పిన్నరయి విజయన్ మంగళవారం(జులై-20,2021)ప్రకటించారు.
కరోనా కట్టడిపై చర్చించిన తెలంగాణ కేబినెట్.... వైద్య ఆరోగ్యశాఖకు వెయ్యి కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. రాష్ట్రంలో కొత్తగా మరో ఏడు మెడికల్ కాలేజీలకు ఆమోదం తెలిపింది. మహబూబాబాద్, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్కర్నూల్, వనపర్తి,
Refund On Cancelled Train Tickets గతేడాది కోవిడ్ లాక్డౌన్ కారణంగా రద్దు అయిన రైళ్ల టికెట్లపై రిఫండ్ ను పొందే గడువు కేంద్ర రైల్వే శాఖ పొడిగించింది. ప్రయాణ తేదీ నుంచి ఆరు నెలల వరకు ఇప్పటివరకు గడువు ఉండగా…ఆ గడువుని 9 నెలలకు సొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది. కొ�
‘Unlock’ guidelines కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కీలక ప్రకటన చేసింది హోం మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం కొనసాగుతున్న కోవిడ్-19 అన్ లాక్ డిసెంబర్-31తో ముగియనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి-31,2021 వరకు కోవిడ్-19 అన్ లాక్ ను పొడిగిస్తుూ సోమవారం(డ�
Centre Extends Enforcement Directorate Chief’s Tenure By 1 Year ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ED)డైరక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2018 లో జారీ చేయబడిన ఆయన అపాయింట్ మెంట్ లో మార్పులు చేయబడ్డాయని అధికారులు తెలిప�
India Extends Suspension Of Scheduled International Flights కరోనా వైరస్ దృష్ట్యా అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నవంబరు 30 వరకు నిషేధం కొనసాగిస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, కొన్ని ఎంపిక చేసిన రూట్లలో మాత్రం అంతర్జాతీ
Centre extends Unlock-5 guidelines కరోనా వ్యాప్తిని అరికట్టడానికి విధించిన లాక్డౌన్ను కేంద్ర ప్రభుత్వం వివిధ దశల్లో సడలిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కొనసాగుతున్న అన్ లాక్ 5.0 దశ అక్టోబర్-31న ముగియనున్న నేపథ్యంలో ఈసారి నిబంధనల్లో మరిన్ని మార్పులు చేస్తుం�
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF )పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ నుంచి ఆగస్టు వరకు మరో మూడు నెలల పాటు చందాను చెల్లించేందుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. వంద మంది కంటే తక్కువ ఉద్యోగులున్న సంస్థలు, రూ.15వేల కంటే తక్క
సెక్యూరిటీ అండ్ ఎక్స్ ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (SEBI)లో అసిస్టెంట్ మేనేజర్ ఆఫీసర్ గ్రేడ్ A ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇప్పటికే దరఖాస్తు గడువును మే 31, 2020 వరకు పొడింగించిన విషయం తెలిసింద
కరోనా నియంత్రణకు కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నెల 22నుంచి వారం రోజుల పాటు అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు మార్చి-19న భారత ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు,రోజు�