Home » Extra marital affair
తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న రౌడీ షీటర్ ను హత్య చేశాడు ఓ దత్తపుత్రుడు. తనను చిన్నప్పటి నుంచి పెద్ద చేసినప్పటికీ, అక్రమంగా కేసుల్లో ఇరికిస్తున్నాడనే కోపంతో అమానుషంగా నరికి సముద్రంలో పారేశాడా యువకుడు. తమిళనాడు, చెన్నైలోని రెడ్ హిల్స్ ఏర�
పెళ్లై భర్తకు దూరంగా ఉంటున్న మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరూ కొన్నాళ్లనుంచి సహజీవనం కూడా చేస్తున్నారు. ఇంతలో ఏమైందో ఏమో ప్రియురాలిపై అనుమానం పెరిగింది. తనతో కాక మరోకరితో కూడా ఆమె సన్నిహితంగా మెలుగుతున్నట్లు ప్రియుడు అనుమానించ�
వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు, తాత్కాలికమే అని తెలిసినప్పటికీ క్షణికమైన సుఖాల కోసం వెపర్లాడుతూ… జీవితాన్ని ఇబ్బందుల పాల్జేసుకుంటున్నారు కొంత మంది మహిళలు. భద్రాద్రి కొత్త గూడె జిల్లాలో ఇదే జరిగింది. భద్రాద్రి కొత్త గూడె జిల్లా ములకపల
వివాహేతర సంబంధాలతో కాపురాలు కూలిపోతున్నా ప్రజలువాటివైపే ఆకర్షితులవటం ఆందోళన కలిగించే విషయం. హాయిగా కాపురం చేసుకుంటున్న కుటుంబంలోకి మధ్యలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. నేర నేపధ్యం కలిగదిన అతడి మోజులో పడిన భార్య కట్టుకున్న భర్తనే జైలుకు పంప�
ఔను వాళ్లిద్దరికీ పెళ్ళయ్యింది… కానీ ఆమె తన భర్తను విడిచి పెట్టింది. అతడు తన భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. వీళ్లిద్దరి మనసులు కలిశాయి. ఒక్కటయ్యారు. కానీ అతడిని అనుమానం అనే పెనుభూతం వెంటాడింది. తనతో సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసి ప�
కూతురులా చూసుకోవాల్సిన కోడలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఓ మావగారు. విషయం తెలిసిన కొడుకు, మానుకోమని తండ్రిని హెచ్చరించాడు. మాట వినకపోవటంతో కన్నతండ్రని కూడా చూడకుండా కిరాతకంగా హత్య చేశాడు. తమిళనాడులోని ధర్మపురి జిల్లా కృష్ణాపురంలో ఈ �
తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో తోడల్లుడిని దారుణంగా నరికి చంపాడు ఒక వ్యక్తి. తమిళనాడులోని టూటికోరన్ జిల్లాలో నివసించే విఘ్నేశ్వరన్(28), ప్రేమ్ కుమార్(27) తోడల్లుళ్లు. ఇద్దరి భార్యలు అక్క చెల్లెళ్లు. ఆటోరిక్షా నడుపుకునే ప్ర
వివాహేతర సంబంధాలతో కుటుంబాలు విఛ్చినమవుతున్నాయని తెలిసినా చాలామంది వాటిపట్ల ఆకర్షితులవుతూ కుటుంబాల్ని, జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. వాళ్లను నమ్ముకున్న వాళ్లను ఒంటరి చేసి వెళ్లి పోతున్నారు. వివాహేతర సంబంధం ఊళ్లో వారికి తెలిసి పోయి
తన వదినతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానంతో స్నేహితుడిని ఇంటికి పిలిచి హత్యచేసిన ఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మర్రి పల్లి గ్రామంలో జరిగింది. మర్రిపల్లి గ్రామానికి చెందిన ఈర్లపల్లి కృష్ణయ్య కుమారుడు ఈర్లపల్లి కిరణ్ (28) �
ప్రియుడితో కలసి భార్య, భర్తను హత్య చేసిన ఘటన వికారాబాద్ లోని అనంతగిరి అడవుల్లో జరిగింది. అత్తగారు మరణించే సరికి అసలు విషయం బయటపడటంతో ..దొరికి పోతామనే భయంతో ఆత్మహత్యా యత్నం చేసిందా ఇల్లాలు. రంగా రెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు గ్రామానికి చ�