Home » Face
Thief Mask: కరోనా నిబంధనల రీత్యా సేఫ్టీ ప్రొటోకాల్స్ పాటిస్తూ కళ్లు, నోరు, ముక్కు లాంటి అవయవాలను మాస్క్, కళ్లజోళ్లతో కప్పి ఉంచుతున్నాం. ఇది మనమంచికే అని చెప్తున్న పోలీస్ అధికారులకు కొత్త ఛాలెంజ్ వచ్చి పడింది. నేరస్థులు సైతం ఎంచక్కా మాస్క్ పెట్టుకు�
తనను ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుందనే ఆగ్రహంతో ప్రియురాలి ముఖంపై యాసిడ్ పోశాడో యువకుడు. ఈ ఘటన పూణెలోని పార్వతిగాన్ ప్రాంతంలో జరిగింది. ఏసీ మెకానిక్ గా పనిచేస్తున్న యువకుడు, చిన్ననాటి స్నేహితురాలు ఇద్దరు ప్రేమించుకున్నారు. కానీ, ఈ ఏడాద�
Corona Virus వ్యాపిస్తున్న క్రమంలో Mask కంపల్సరీ అయ్యింది. ముఖానికి మాస్క్ పెట్టుకోకుండా..బయటకు రావొద్దని పలు దేశాలు ప్రజలకు సూచిస్తున్నాయి. కానీ కొంతమంది డోంట్ కేర్ అంటున్నారు. మాస్క్ లు పెట్టుకుని బయటకు రావాలని సూచిస్తున్న వారితో కొంతమంది ఘర్షణలక�
కరోనా వైరస్ భూతం వణికిస్తోంది. వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. లక్షలాది ప్రజలు ఈ వైరస్ బారిన పడిపోయారు. దీంతో ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మేరకు వైద్యులు, నిపుణులు పలు సలహాలు, సూచనలు అందచేస్తున్నా�
కోవిడ్ – 19 (కరోనా) భయం ఇంకా వీడడం లేదు. ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో వచ్చిన ఈ వైరస్ దేశాలకు పాకుతోంది. వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. భారతదేశంలోకి కూడా కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చింది. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి వైరస్ లక్షణాలు బయటపడడంత�
ఉత్తరప్రదేశ్ లోని ఓ పెళ్లి వేడుకలో దారుణం జరిగింది. పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేయడం ఆపేసిందన్న ఆగ్రహంతో ఓ దుండుగుడు ఓ యువతి ముఖంపై కాల్పులు జరపడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది.డిసెంబర్-1,2019న చిత్రకూట్లో గ్రామ పెద్ద సుధీర్ సింగ్ పటేల్ కు�
అతడో దొంగ.. ఎప్పటిలానే ఆ రోజు కూడా దొంగతనం చేసేందుకు వెళ్లాడు. అక్కడో కారు ఉంది. కారులో విలువైన వస్తువులను దొంగలించేందుకు ప్రయత్నించాడు. కానీ, చివరికి అతడి ముఖమే పగిలిపోయింది. రోడ్డు పక్కన నిలిపిన కారు అద్దాలను ఇటుకతో బ్రేక్ చేయబోయాడు. దురదృష
ఢిల్లీ : ఎన్నికల ప్రచారంలో లిమిట్స్ క్రాస్ చేసిన వారిపై ఈసీ సీరియస్ అయ్యింది. నోరు జారిన వారిపై చర్యలు తీసుకుంది. ఇప్పటికే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీఎస్పీ అధినేత్రి
వడ్డీ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. తాము ఇచ్చిన డబ్బులకు వడ్డీలు ఇవ్వకపోతే ఎంతకైనా తెగిస్తున్నారు. అప్పుగా ఇచ్చిన డబ్బును వసూలు చేసుకోవడానికి దారుణాలకు పాల్పడుతున్నారు. కనీసం కనికరం లేకుండా వ్యవహరిస్తున్న వీరిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక�
విజయవాడ : ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి శ్రీనివాస్ అసంతృప్తితో ఉన్నారు. ఆయన టీడీపీకి గుడ్ బై చెబుతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆయన్ను బుజ్జగించేందుకు సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. ఫిబ్రవరి 07వ తేదీ గురువారం సీఎంతో ఆమ�