-
Home » Facilities
Facilities
టీవీ, మంచం, 3 పూటల బయటి భోజనం..! జైల్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కల్పించే సౌకర్యాలివే..!
జైల్లో ఆయన కోరిన సదుపాయాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని జైలు సూపరింటెండెంట్ ను ఏసీబీ కోర్టు ఆదేశించింది.
తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ జాబితా తయారీ.. ముందుగా వారికే
Corona vaccine list preparation in Telangana : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. దీనికి సంబంధించిన వ్యాక్సిన్ తుదిదశకు చేరుకొంటోంది. వ్యాక్సిన్ తొలుత ఎవరికి ఇవ్వాలి, తదితర వాటిపై భారతదేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు పక్కా ఏర్పాట్లు చేస్తున్నాయి. 2021
అయోధ్య ఆలయ ప్రాంగణంలో సౌకర్యాలపై సలహాలివ్వండి
Ayodhya Ram Temple trust calls for ‘expert suggestions’ on facilities at temple complex అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. అయితే, రాముడి దర్శనానికి రోజుకు లక్ష నుంచి 5 లక్షల మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేసిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్…. అందుకు తగిన విధంగ�
కరోనా వ్యాక్సిన్ డెలివరీ…కోల్డ్ చైన్ స్టోరేజీ సదుపాయాల వేటలో ప్రభుత్వం
Government begins mapping cold chain storage facilities మరికొన్నిరోజుల్లోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందంటూ కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా దాన్ని త్వరగా డెలివరీ చేసేంద�
అక్టోబర్ 08న ‘జగనన్న విద్యా కానుక’
Jagananna Vidya Kanuka : ఏపీ రాష్ట్రంలో మరో పథకం ప్రారంభానికి రంగం సిద్ధమైంది. పలు సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ..అమలు చేస్తున్న సీఎం జగన్.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘జగనన్న విద్యా కానుక’ కార్యక్రమాన్ని 2020, అక్టోబర్ 08వ తేదీ
కరోనా అనుమానమా, ఈ 3 విషయాలు అందరికీ తెలిసేలా చూడాలని సీఎం జగన్ ఆదేశం
రాష్ట్రంలో కరోనా టెస్టులు, ట్రీట్ మెంట్ పై సీఎం జగన్ సంతృప్తి వ్యక్తం చేశారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ మంచి సేవలు అందిస్తున్నారు అంటూ అధికారులు, కలెక్టర్లు, పోలీసులు, వైద్య సిబ్బందిని అభినందించారు. గతంలో రెండు మూడు కరోనా నిర్ధారణ టెస్టులు కూ
పాక్ కుట్ర….కరోనా పేషెంట్లను సైలెంట్ గా POKకు తరలింపు
ఓవైపు ప్రపంచమంతా కరోనా(కోవిడ్-19) వైరస్ తో అల్లాడుతోంది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు పలు దేశాలు ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించేశాయి. అయితే పాకిస్తాన్ సైన్యం మాత్రం ఓ వైపు సరిహద్దుల దగ్గర భారత జవాన్లపై కాల్పులకు తెగబడుతూనూ..మరోవైపు తమ కరోనా
కరోనా టెన్షన్…చైనీయులకు ఆన్ లైన్ వీసా సేవలు నిలిపివేసిన భారత్
చైనాలో వౌహాన్ సిటిలో గత నెలలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ 300మంది ప్రాణాలు తీసి…ప్రపంచదేశాలను టెన్షన్ పెడుతున్న సమయంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భారత్… చైనాలోని వూహాన్ లో నివసిస్తున్న మన దేశీయులను శనివారం, ఆదివార�
వాహనదారులకు అవగాహన : టోల్ గేట్ రశీదు వెనక ఎప్పుడైనా చూశారా!
మనం కారులో ఊరెళ్లేటప్పుడు హైవే మీద టోల్ గేట్లు ఫీజు చెల్లిస్తూ ఉంటాం. చెల్లించిన మొత్తానికి టోల్ గేట్ సిబ్బంది రశీదు ఇస్తుంటారు. టోల్ గేట్లలో ఇలా వచ్చిన రశీదులతో మీరు ఏమిచేస్తారు ? టోల్ గేటు దాటగానే రశీదు బయట పారేస్తారు. లేదంటే గమ్య స్ధానం చే