Home » facility
ప్రారంభోత్సవం అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ‘‘పనికిరాని, కాలుష్యం కలిగించే వాహనాలను దశలవారీగా నిర్మూలించడానికి అవసరమైన పర్యావరణ వ్యవస్థను రూపొందించడం ద్వారా సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించే లక్ష్యంతో, వాటిని పచ
ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణకు ప్రతిరోజు వెయ్యిమందికి ఆర్టీసీ ద్వారా దర్శనం కల్పించనున్నామని తెలిపారు. ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం సౌకర్యవంతం అన్నారు. సంస్థను లాభాల బాటలో తీసుకొచ్చేందుకు ఇలాంటి మరెన్నో కార్�
హైదరాబాద్ నుంచి జమ్మూకశ్మీర్కు వచ్చే పర్యాటకుల కోసం డైరెక్ట్ విమాన సౌకర్యం కల్పిస్తామని జమ్మూకశ్మీర్ డిప్యూటీ డైరెక్టర్ అహ్సాస్ చిస్తీ పేర్కొన్నారు.
అన్నం పెట్టే అన్నదాతకు అండగా ఉండాలనే ఉద్ధేశ్యంతో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన’. అయితే ఈ పథకంలో భారీ అవనీతి ఇప్పుడు బయటపడింది. తమిళనాడులో పీఎం కిసాన్ సమ్మన్ నిధి యోజనలో 110 కోట్ల కుంభకోణం లేటెస్
వైద్యుల నిర్లక్ష్యంతో ఓ కరోనా రోగి ఆస్పత్రి బయటికి రావాల్సివచ్చింది. స్టేట్ కోవిడ్ ఆస్పత్రిగా పేరున్న కర్నూలు ఆస్పత్రిలో పేషెంట్ ను అక్కడి సిబ్బంది బయటికి పంపించారు. స్కానింగ్ చేయించుకురావాలని చెప్పడంతో రోగి బంధువులు స్ట్రెచర్ పై పేషెంట
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికులకు శుభవార్త అందించింది. పంచాయతీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం జీవితబీమా సౌకర్యం కల్పించింది.
ఏటీఎంల నుంచి డెబిట్, క్రెడిట్ కార్డులతో డబ్బులను డ్రా చేసుకోవచ్చు. కానీ, కెనరా బ్యాంకు ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా చేసుకోవాలంటే మాత్రం ఓటీపీని ఎంటర్ చేయాల్సిందే. కాకపోతే ఒక రోజులో రూ.10వేలు ఆ పై మొత్తాలకే ఈ ఓటీపీ నిబంధన. ‘కెనరా బ్యాంకు ఏటీఎం�