Home » Fact Check
కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం సిద్ధమైందని, మే 3 నుంచి దేశవ్యాప్తంగా మరోసారి పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధిస్తుందని గత కొన్ని రోజులుగా సోషల్మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై తాజాగా కేంద్రం స్పందించింది.
కరోనా రోగుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో దేశంలో ఆక్సిజన్కు తీవ్ర కొరత ఏర్పడింది. సరిపడ ఆక్సిజన్ సిలిండర్లు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆక్సిజన్ కొరత కారణంగా రోజూ పదుల సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్ల
రోడ్డుపై ఆక్సిజన్ సిలిండర్ తో కూలబడ్డ అవ్వ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కరోనా ఈ స్థితికి చేర్చింది అంటూ అంతా వాపోతున్నారు. కరోనా సునామీ మన దేశాన్ని ముంచెత్తిన వేళ.. ఆక్సిజన్ కొరత వేధిస్తున్న సమయాన.. ఆ ఫొటో హాట్ టాపిక్ గా మారి
ap cm jagan starts fact check website: కొందరు ఆకతాయిలు, అవకాశవాదులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని అడ్డుకునేందుకు, ఫేక్ న్యూస్ కు చెక్ పెట్టేందుకు ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ చెక్ ఏపీ(Fact Check AP) వెబ్ సైట్ ను ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్�
Acting as if vaccines : కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నట్లు నటించి కెమెరాలకు చిక్కిన ఇద్దరు ఉన్నతాధికారుల నిర్వాకం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి…ప్రజలను చైతన్యపరచాల్సింది పోయి…వ్యాక్సిన్ విషయంలో తు.త
Did Pakistan MPs chant ‘Modi, Modi’ inside Parliament పాకిస్తాన్ పార్లమెంటులో గురువారం భారత ప్రధాని నరేంద్ర మోడీ పేరు మార్మోగిందంటూ ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. గురువారం పాక్ పార్లమెంట్ లో మంత్రి షా మొహమ్మద్ ఖురేషి మాట్లాడుతున్న సమయంలో
తన ప్లాట్ఫామ్పై తప్పుడు సమాచారంతో పోరాడటానికి వాట్సాప్… కొత్త “Search the Web” ఫీచర్ ని తీసుకొచ్చింది. ఫార్వార్డ్ చేసిన మెసేజ్ ప్రామాణికమైనదేనా అని చెక్ చేయడానికి ఈ ఫీచర్ వినియగదారులను అనుమతిస్తుంది. యూజర్లు ఫార్వార్డ్ చేసిన మెసేజ్ అందుకున్న�
కరోనా వైరస్ కు చెక్ పెట్టాలంటే..ఆవిరితో సాధ్యమంటున్నారు వైద్య నిపుణులు. దివ్య ఔషధంగా పనిచేస్తోందని ముంబైలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రి వెల్లడించింది. ఈ అలవాటు కరోనా చికిత్సలో అద్బుతంగా పనిచేస్తోందని, తాము చేసిన పరిశోధనలో సత్ఫలితాలు ఇచ్చినట్�
ఏదైనా తమకు తెలిసిన విషయాన్ని ఇతరులకు పంచుకోవడానికి సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. దీనిద్వారా..తక్కువ సమయంలో..చాలా మందికి తెలిసిపోతోంది. వీడియోలను, సమాచారాన్ని షేర్ చేస్తూ…వైరల్ చేస్తున్నారు. ఇందులో కొన్ని ఫేక్, రియల్ అయినవి ఉంటాయి.
తూర్పు లద్దాఖ్ లోని గాల్వాన్ లోయ ప్రాంతంలో జూన్ 15న చైనా సైనికులతో జరిగిన హింసాత్మక ఘర్షణలో