Home » Fact Check
వెయ్యి రూపాయల నోట్లు తిరిగి రాబోతున్నట్లు మీకేమైనా మెసేజ్ వచ్చిందా? మీ సోషల్ మీడియా ఖాతాకు అలాంటి సందేశం గానీ వచ్చిందా? దీనిపై మీకేమైనా సందేహాలున్నాయా? అయితే.. ఈ వివరాలు తెలుసుకోండి.
‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం రెండో విడత జనవాణి నిర్వహించారు. ఈ సందర్భంగా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ పరిధిలోని తారకరామ నగర్లో వైసీపీ ఎంపీటీసీ భూ కబ్జా చేశారని ఒక కుటుంబం పవన్ క�
కారు తుడుస్తున్నట్లు నటించిన ఆ పిల్లాడు, నిజంగానే డబ్బులు కొట్టేశాడేమోనని అందరూ అనుకుంటున్నారు. అయితే, ఈ ప్రచారంలో నిజం లేదంటోంది ఫాస్టాగ్. దీనికి సంబంధించి ఎన్పీసీఐ (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) తాజాగా క్లారిటీ ఇస్తూ ఒక సర్క్య�
బీజేపీ అధికారంలోకి వస్తే...లీటర్ పెట్రోల్ ధర 40 రూపాయలకే వస్తుందని గతంలో చెప్పిన తన జోస్యం గురించీ..ఎవరూ మాట్లాడకూడదంటున్నారు బాబా రాందేవ్. అప్పుడలా మాట్లాడాను...
ఆ మేసేజ్ లో పంపిన లింక్ ని క్లిక్ చేసి అందులో వివరాలు పొందుపరుస్తున్నారు. కట్ చేస్తే.. వారికి తెలియకుండానే వారి బ్యాంకు ఖాతాలోని డబ్బు మాయమవుతోంది.
ప్రతి రోజూ రాత్రి 11.30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాట్సాప్ సేవలు బంద్ చేయాలి. ఈ మేరకు వాట్సాప్ ను భారత ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాదు యూజర్లు ఈ మేసేజ్ ను 48 గంటల్లో ఫార్వార్డ్ చ
ఏలియన్స్.. ఇప్పటికీ ఓ మిస్టరీనే. అసలు ఏలియన్స్ ఉన్నారా లేదా అనేది తెలుసుకోవడానికి ప్రపంచ దేశాలు పరిశోధనలు చేస్తూనే ఉన్నాయి. ఏలియన్స్ గురించి ఎప్పుడూ ఇంట్రస్టింగ్ డిస్కషన్..
అమెజాన్ బాస్ జెఫ్బెజోన్ను ఏలియన్స్ కిడ్పాప్ చేసారంటూ అమెరికాలోని ఒక వర్గం ప్రచారం చేస్తోంది. వీళ్లు ఎదుటి వారి సక్సెస్ను జీర్ణించుకోలేరు.
స్మార్ట్ ఫోన్లు చౌక ధరకు లభ్యమవటం... సోషల్ మీడియా ప్రతి ఒక్కరూ ఉపయోగించటంతో అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో నిజమెంతో అబధ్దమెంతో తెలియటంలేదు.
వాట్సాప్లో ఫేక్ మెసేజెస్ వైరల్ అవడం కొత్తేం కాదు. ఎప్పుడూ ఏదో ఒక మెసేజ్ వైరల్ అవుతూ ఉంటుంది. సైబర్ నేరగాళ్లు ఎర వేస్తూ మోసాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే లేటెస్ట్గా ఓ ఫేక్ మెసేజ్ వైరల్ అవుతోంది.