Home » Fact Check
దేశ వ్యాప్తంగా ఎన్నో ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారాలు వస్తూనే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో సీరియస్ గా పట్టించుకోరు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి మేరకు సీరియస్ గా పరిగణిస్తున్నాయి ప్రభుత్వాలు. భారతదేశ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న సంగ
కరోనా వైరస్.. చైనాలోని వుహాన్ లో వెలుగు చూసిన ఈ మహమ్మారి ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. రెండు నెలల్లో చైనాని సర్వ నాశనం చేసిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచంపై
భర్త చనిపోయాడు…కన్న కొడుకునే పెళ్లి చేసుకున్న మహిళ అంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. కానీ ఈ ఫోటో వెనుక ఉన్ అసలు కథ వేరుగా ఉంది. ఆ కధ ఏమిటో తెలుసుకుందాం.. సౌదీ అరేబియాకు చెందిన మహిళ భర్త చనిపోవడంతో తన సొంత కుమారుడినే వివాహమాడింద
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, అమెరికన్ బిలియనీర్ బిల్ గేట్స్ అతని కూతురు ఫొబె అడెలెల ఫొటోలు వైరల్ గా మారాయి. బిల్ గేట్స్ ఓ రెస్టారెంట్లో భోజనం చేసి 5డాలర్లు టిప్గా ఇచ్చాడు. పుల్లలు కొట్టే వ్యక్తి కొడుకు కాబట్టే అలా ఇచ్చాడని కామెంట్లు మొదలయ్
సోషల్ మీడియా అంటే అసత్య ప్రచారాలకు కొదవేం లేదు. పలానా విషయం పోస్ట్ చేయకూడదన్న నియమ నిబంధనలు ఏమీ లేకపోవడం.. కాస్త ఫొటోషాప్ తెలిసి, నాలుగు అక్షరాలు రాసే జ్ఞానం ఉంటే చాలు. కామన్సెన్స్ లేకపోయినా కాంట్రవర్శీలు, అసత్య వార్తలను క్రియేట్ చేసేస్తార�