Fake

    కర్ణాటక మంత్రి రాసలీలలు.. యాక్షన్ తీసుకుంటామంటోన్న బీజేపీ

    March 3, 2021 / 10:18 AM IST

    Karnataka minister: కర్ణాటక జలవనరుల మంత్రి రమేశ్‌ జార్కిహోళి సెక్స్‌ స్కాండల్‌లో ఇరుక్కున్నారు. మంత్రి రమేశ్‌ జార్కిహొళి యువతితో రాసలీలలు జరుపుతున్న వీడియోను బెంగళూరు మీడియాకు విడుదల చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ యువతిని లోబర్చుకున్నారని మోసం చేశా�

    ఈ ఫేక్ యాప్‌తో జాగ్రత్త.. మొత్తం దోచేస్తారు

    February 20, 2021 / 04:36 PM IST

    be careful with club house app: క్లబ్ హౌస్(Clubhouse)… ఆడియో చాట్ సోషల్ మీడియా యాప్. అనతి కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యింది. దీంతో హ్యాకర్ల కన్ను ఈ యాప్ పై పడింది. ఈ యాప్ పాపులారిటీని తమకు అనువుగా మార్చుకుని మోసం చేసేందుకు హ్యాకర్లు రెడీ అయ్యారు. అచ్చం క

    ఎస్బీఐ కస్టమర్లకు వార్నింగ్.. మీ అకౌంట్లు ఖాళీ అయ్యే ప్రమాదం

    February 18, 2021 / 03:37 PM IST

    sbi warns customers: ఇటీవలి కాలంలో ఆన్ లైన్ మోసాలు బాగా పెరిగాయి. సైబర్ నేరగాళ్లు కస్టమర్లకు గాలం వేసి వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేస్తున్నారు. నిమిషాల్లోనే లోన్ ఇస్తామని చెబుతూ బాధితుల బ్యాంక్ ఖాతాల్లోని డబ్బుని కొట్టేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ త‌ర‌హా

    వాట్సాప్‌లో కొత్త తరహా మోసం, లక్షన్నర పొగొట్టుకున్న టెకీ

    February 16, 2021 / 05:00 PM IST

    new kind of cyber crime in whatsapp: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త తరహాలో చీటింగ్ కు పాల్పడుతున్నారు. అమాయకులను టార్గెట్ చేసుకుని అడ్డంగా దోచేస్తున్నారు. నిన్నటి వరకు ఫేస్ బుక్ ను వాడుకున్న సైబర్ నేరగాళ్లు తాజాగా వాట్సప్ యాప్ ను ఆర్థిక నేరాలకు క

    ఫార్మసీ విద్యార్థిని కేసు.. ఏకంగా పోలీస్ కమిషనరే ఆటోడ్రైవర్లకు సారీ చెప్పాల్సి వచ్చింది

    February 13, 2021 / 04:59 PM IST

    cp mahesh bhagwat says sorry to auto drivers: నిండా పాతికేళ్లు కూడా లేని అమ్మాయి. తెలంగాణ పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది. ఆడపిల్లల పేరంట్స్ ను వణికించింది. తనపై గ్యాంగ్ రేప్ జరిగిందంటూ సొసైటీని భయపెట్టింది. నగరంలో మరో దిశ లాంటి ఘటన జరిగిందా అని జనం ఆందోళన పడేలా చేసిం�

    డీమార్ట్ కస్టమర్లకు హెచ్చరిక, బ్యాంకు ఖాతా ఖాళీ

    February 4, 2021 / 10:37 AM IST

    warning for dmart customers: సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో రూపంలో కొత్త ఎత్తుగడలతో అమాయకులను దోచుకుంటున్నారు. బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తూనే ఉన్నారు. చాన్స్ చిక్కితే చాలు అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు. ఓ చిన్న లింక్ పంపించి మొత్తం దోచేస్తున్నారు. త�

    PoKలో ఉగ్రస్థావరాలపై భారత్ లక్షిత దాడులు!

    November 19, 2020 / 08:21 PM IST

    Indian Army’s action in PoK fake పాక్ ఆక్రమిత కశ్మీర్(POK) లోని టెర్రర్ లాంఛ్ ప్యాడ్స్ పై భారత భద్రతా దళాలు మొరుపుదాడి చేసి వాటిని ధ్వంసం చేసినట్లు, ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన సమాచరం మేరకు పీవోకేలోని టెర్రర్ లాంఛ్ ప్యాడ్స్ పై భారత ఆర్మీ పిన్ పాయింట్ దాడులు చే�

    దుబ్బాక ఉప ఎన్నికలో కలకలం, చేగుంటలో దొంగ ఓటు

    November 3, 2020 / 12:10 PM IST

    dubbaka by poll: దుబ్బాక ఉప ఎన్నిక వేళ కలకలం రేగింది. చేగుంటలో దొంగ ఓటు నమోదైంది. తమ్ముడి ఓటుని అన్న వేసి వెళ్లాడు. అసలు ఓటరు రావడంతో అధికారులు దీన్ని గుర్తించారు. తన ఓటు వేరే వారు వేశారని అసలు ఓటరు ఆందోళనకు దిగాడు. పోలింగ్ ఏజెంట్ కి తెలిసే జరిగిందని అసల�

    Bagga.wine పేరిట మోసం : మొన్న రూ. 51 వేలు..నేడు రూ. 92 వేలు

    April 14, 2020 / 09:52 AM IST

    ఓ వైపు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంటే..మరోవైపు మద్యం దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చుక్క మందు కావాలంటూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. వీరి పరిస్థితిని కొంతమంది క్యాష్ చేసుకుంటున్నారు. డబుల్, త్రిబుల్ ఛార్జీలు వేస్తూ..అందినకాడి�

    పేద కుటుంబాల దత్తతే నాకు ఇచ్చే నిజమైన గౌరవం…వైరల్ పోస్ట్ పై స్పందించిన మోడీ

    April 8, 2020 / 12:58 PM IST

    భారత్‌లో కరోనా కట్టడికి ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న కృషికి గౌరవార్థంగా ఆదివారం(ఏప్రిల్-12,2020)సాయంత్రం 5గంటల సమయంలో  దేశ ప్రజలంతా  తమ తమ ఇళ్లల్లోని బాల్కనీల్లోకి వచ్చి ఐదు నిమిషాల పాటు నిల్చుని సంఘీభావాన్ని ప్రకటించాలని,మోడీకి సెల్యూట్

10TV Telugu News