Home » Fake
ట్రెండ్ మారిపోయింది. సోషల్ మీడియాపై ఆధారపడి రాజకీయాలు నడుస్తున్నాయి. పార్టీలు కూడా అనుకూల వ్యక్తులను ప్రోత్సహిస్తూ ప్రచారాలను పెంచుకుంటున్నాయి. ఈ క్రమంలో ఎన్నికలవేళ ఫేక్ న్యూస్ల హడావిడి కూడా పెరిగిపోయింది. మంచి సమాచారాన్ని ఇచ్చిపుచ్చు�
దేశంలో వేలకోట్ల రూపాయలు బ్యాంకులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు ఒక్కొక్కరుగా పోలీసులకు చిక్కుతున్నారు.మొన్న విజయ్ మాల్యా,నిన్న నీరవ్ మోడీ..నేడు మరో ఆర్థిక నేరగాడు గుజరాత్ లోని వడోదరకు చెందిన స్టెర్లింగ్ బయోటెక్ గ్రూప్ ప�
తాను చనిపోయినట్లుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఎవ్వరూ నమ్మవద్దని నటుడు సునీల్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయి సునీల్ మృతిచెందినట్లు షేస్ బుక్ లలో కొందరు తప్పుడు పోస్ట్ లు పెట్టారు. దీనిపై శుక్రవారం(మార్చి-15,2019) ట్విట్
అమెరికాలో ఇమ్మిగ్రేషన్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. చట్టవిరుద్దంగా ఉంటున్నవారిపై అమెరికా కొరడా ఝులిపించింది. ట్రంప్ ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. మిచిగాన్ లోని యూనివర్శిటీ ఆఫ్ ఫార్మింగ్ టన్ ని ఫేక్ యూనివర్శిటీగా అమెరికా భద్రతా బల
ప్రకాశం : రైతులను నట్టేట ముంచుతున్నారు. అటు గిట్టుబాటు ధర లేక..కరువుతో అల్లాడుతున్న రైతులను నకిలీ వ్యాపారులు బెంబేలెత్తిస్తున్నారు. నకిలీ అనే విషయం తెలియక రైతులు మందులను..ఎరువులను కొనుగోలు చేసి తీవ్ర నష్టాల పాలవుతున్నారు. తాజాగా ప్రకాశం జిల