Home » Faridabad
"గొయ్యి తవ్వడం అందరం చూశాం. మురుగునీటి కోసం అన్నారు. కానీ అప్పటినుంచి వాళ్ల కోడలు కనిపించలేదు. ఏదో జరిగిందని అనుకున్నాం కానీ, ఇంత దారుణం చేస్తారని ఊహించలేదు" అని స్థానికులు తెలిపారు.
భర్త ఉండగానే భార్య వేరే వ్యక్తితో సహజీవనం చేస్తున్న వింత ఉదంతం తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్ర హైకోర్టులో విచారణకు వచ్చింది.జిమ్ ట్రైనర్ అయిన భర్తతో పాటు పదేళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడిని విడిచి పెట్టి వెళ్లి, వేరే వ్యక్తితో ఫరీదాబాద్లో సహజీవ
లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడో ఎస్ఐ. అయితే, అధికారులు పట్టుకున్న కరెన్సీ నోట్లను మింగేందుకు ప్రయత్నించాడు ఆ ఎస్ఐ. ఈ ఘటన వీడియోలో రికార్డైంది.
కొద్ది రోజుల ముందే ఇదే ఫరీదాబాద్ లో మరో షాకింగ్ ఘటన జరిగింది. 9వ అంతస్థులో పడిపోయిన దుస్తులు తీసేందుకు 10వ అంతస్థు నుంచి పిల్లాడికి చీర కట్టి కిందకు దించి తర్వాత పైకి లాగింది.
వాళ్లిద్దరూ లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారు. ఒకరోజు తన పార్టనర్ ను ఆమె పెట్రోల్ పోసి తగల బెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొద్ది రోజులు ఆలస్యంగా నిందితురాలిని అరెస్ట్ చేశారు
ఢిల్లీ పోలీస్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్.. 60మందికి పైగా రైతులను మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసింది. ప్రేమ్ చంద్ (60) అనే వ్యక్తి 64మంది రైతులకు అబద్ధాలు చెప్పి రూ.3.5కోట్లు వరకూ కాజేశాడు. నారెలా గోధుమ మార్కెట్ వ్యాపారం మొదలుపెట్టి భారీగా నష్టానికి
బాయ్ ఫ్రెండ్ తో సంబంధం వద్దని తల్లి..బాలిక (16)...కు చెప్పింది. బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడ వద్దని తల్లి చెప్పడాన్ని ఆ బాలిక సహించలేకపోయింది. ప్రతీకారంతో రగలిపోయింది. దీంతో తల్లిపై కక్ష పెట్టుకుంది. ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఎస్జీఎం నగర్ లో ఇద్దరు దంపతులు నివాసం ఉంటుంన్నారు. భర్త ఆటోను తోలుతూ..కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య ఇంట్లోనే ఉంటోంది.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు అంతా సిద్ధమయ్యింది. దేశ వ్యాప్తంగా భక్తులు అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలో హర్యానాలోని ఎన్ఐటీ ఫరీదాబాద్లో దసరా గ్రౌండ్ నవరాత్రుల దసరా ఉత్సవాలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నా
హర్యానాలోని ఫరీదాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఆసుపత్రి సిబ్బంది అమానవీయంగా ప్రవర్తించింది. విరిగిన కాళ్లనే పేషెంట్ కి తలగడగా పెట్టారు. వివరాల్లోకి వెళితే..