Home » Farmers Protest
AAP govt’s nod to use 9 stadiums as temporary jails : దేశ వ్యాప్తంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా రైతులు చేపడుతున్న ఆందోళనలు తీవ్రతరమౌతున్నాయి. ఢిల్లీ చలో పేరిట సంయుక్త కిసాన్ మోర్చా, అఖిల భారత కిసాన్ సంఘర్ష సమన్వయ కమిటీ భారీ
Palakeedu Agriculture office : సూర్యాపేట జిల్లా పాలకీడు అగ్రికల్చర్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత నెలకొంది. వరిధాన్యం టోకెన్ల కోసం పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి అగ్రికల్చర్ ఆఫీసు వద్ద రైతులు బారులు తీరారు. ఉదయం 11 గంటలకు ఆఫీసుకు వచ్చిన అధికారులత�
Farmers’ nationwide road blockade on Nov 5 నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళనలు మరింత తీవ్రతరం చేసేందుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. నవంబర్-5న దేశవ్యాప్తంగా రహదారులను దిగ్బంధం చేయనున్నట్టు అనేక రైతు సంఘాలు ఉమ్మడిగా ప్రకటించాయి.
మూడు రాజధానుల ప్రతిపాదనలపై అమరావతి రైతుల ఆందోళన కొనసాగుతూ ఉంది. నేటి కార్యాచరణను రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ప్రకటించింది. ఉదయం 8.30 గంటలకు కృష్ణాయపాలెంలో రైతుల రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అదే సమయానికి వెలగపూడి, మందడంలో రైతులు ధర్నా మొదలు �
నిజామాబాద్ లోని ఓ ఈవీఎం అవగాహన కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికలు వాయిదా వేయాలంటూ రైతులు ఆందోళనకు దిగడంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమకు ఇంకా గుర్తులు ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలన