Farmers Protest

    సాధించేవరకూ తగ్గేదే లేదు: 12వ రోజుకు చేరిన రైతుల నిరసన

    December 7, 2020 / 12:03 PM IST

      [svt-event title=”అదానీ-అంబానీ వ్యవసాయ చట్టాలు మార్చాలి:” date=”07/12/2020,12:13PM” class=”svt-cd-green” ] అదానీ-అంబానీ వ్యవసాయ చట్టాలను మార్చాల్సిందే. అప్పటివరకూ ఒప్పుకునేదే లేదని రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. [/svt-event] [svt-event title=”ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన అంబులెన్స్:” date=&

    రాజీవ్ ఖేల్ రత్న వెనక్కిచ్చేస్తా…రైతుల ఆందోళనకు బాక్సర్ విజేందర్ సింగ్ యద్దతు

    December 6, 2020 / 03:17 PM IST

    Boxer Vijender Singh joins farmers’ agitation నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన 11వ రోజు కొనసాగుతోంది. నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రంతో రైతు సంఘాలు జరిపిన చర్చలు ఐదోసారీ కూడా ఎలాంటి ఫలితం లేకుండా ముగియడంతో అన్నదాతల ఆందోళన 11వ రోజూ కొనసాగుతోంది. ఢిల్లీ సరిహ�

    చర్చలు విఫలమైతే 8న భారత్ బంద్ : రైతు సంఘాలు

    December 5, 2020 / 04:39 AM IST

    Farmer leaders call for Bharat Bandh on December 8 if demands not met : కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు చేపట్టిన ఆందోళన మరింత తీవ్రం చేయనున్నారు. ఈ నెల 8వ తేదీన భారత్‌ బంద్‌ పిలుపు నిచ్చారు రైతు సంఘ నాయకుడు హర్వీదర్‌ సింగ్‌ లడ్క్‌వాల�

    కెనడా హైకమిషనర్ కు భారత్ సమన్లు

    December 4, 2020 / 03:56 PM IST

    India summons Canadian High Commissioner ఢిల్లీలో జరుగుతోన్న రైతుల నిరసనలపై సోమవారం కెనడా ప్రధాని జస్టిన్​ ట్రూడో,ఇతర ఎంపీలు,మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఖండించిన భారత్ శుక్రవారం(డిసెంబర్-4,2020) ఆ దేశ హైకమిషనర్​ కు సమన్లు జారీ చేసింది. అలాంటి చర్యలు కొనసాగితే.. ఇరు దేశాల ద�

    కొలిక్కిరాని చర్చలు..5న మరోసారి రైతులతో కేంద్రం మీటింగ్

    December 3, 2020 / 08:15 PM IST

    Centre-farmers meeting on farm laws remains inconclusive రైతు సంఘాలతో ఇవాళ కేంద్రం జరిపిన చర్చలు ముగిశాయి. ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో 7గంటల పాటు సుధీర్ఘంగా రైతు లీడర్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు కొలిక్కిరాలేదు. ప్రభుత్వం తరపున కేంద్రమంత్రులు పియూష్ గోయల్, సోమ్ ప్రకాష్, నరేంద్

    చర్చల సమయంలో ప్రభుత్వం పెట్టిన భోజనం తినని రైతులు

    December 3, 2020 / 04:13 PM IST

    Farmers Refuse Lunch At Meet With Government నూతన అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తోన్న రైతులతో ఇవాళ కేంద్రం మరోసారి చర్చలు జరుపుతోంది. ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో రైతు సంఘాల నాయకులతో కేంద్రం చర్చలు ప్రారంభింది. ప్రభుత్వం తరపున కేంద్రమంత్రులు పియూష్ గోయల్,సో

    మా దేశం వ్యవహారాల్లో మీ జోక్యం అక్కర్లేదు: కెనడా ప్రధానికి కేంద్రం సమాధానం

    December 1, 2020 / 04:58 PM IST

    కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోతో సహా పలువురు కెనడా నాయకులు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో రైతుల ప్రదర్శనలపై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది కేంద్ర ప్రభుత్వం. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనిపై స్పందిస్తూ.. భారత్‌పై కెనడా ప్రధాని చేసిన వ

    ఢిల్లీకి నో.. డిమాండ్లు ముందుపెట్టిన రైతులు

    November 29, 2020 / 06:47 PM IST

    Farmers Protest: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇచ్చిన ఆఫర్ ను తిప్పికొట్టిన రైతులు.. ఢిల్లీలోని వెళ్లి బురారీ పార్క్ కు వెళ్లేందుకు నో చెప్పారు. జంతర్ మంతర్‌లో ఆందోళనను కొనసాగిస్తామని అప్పటి వరకూ ఇక్కడే చేస్తామంటున్నారు. ‘మేం బురారీ పార్క్‌కు వెళ్లేది �

    అమిత్ షా ఆఫర్‌కు నో చెప్పేసిన రైతులు

    November 29, 2020 / 02:20 PM IST

    కేంద్రం తీసుకొచ్చిన కొత్త రైతు చట్టాన్ని వ్యతిరేకిస్తూ చేస్తున్న పంజాబ్ రైతుల నిరసన కొనసాగుతుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రైతుల డిమాండ్లపై చర్చిస్తామని హామీ ఇచ్చినప్పటికీ పట్టించుకోలేదు. వారు దీనికి అంగీకరిస్తే దేశ రాజధానికి వచ్చి చర�

    అందుకే వాటర్ క్యాన్ల ట్యాప్ బంద్ చేశా – యువ రైతు

    November 28, 2020 / 01:43 PM IST

    Switched Off a Police Water Cannon : ఢిల్లీ చలో పేరిట రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు నేపథ్యంలో ఓ యువ రైతు చేసిన సాహసం అందర్నీ ఆశ్చర్యపరిచేలా చేసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు కొందరు వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. Farmer protest icon అని, రైతుల పక్షాన నిలబడ్డ

10TV Telugu News