Home » Farmers Protest
Farm Laws: నెలల తరబడి జరుగుతున్న రైతు ఆందోళనను చెడగొట్టేందుకు బాహ్య శక్తులు ప్లాన్ చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ట్రాక్టర్ పరేడ్ను భగ్నం చేసేందుకు, తమ నేతలను చంపేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ రైతులు ఓ పట్టుకుని హరియానా పోలీసులకు అప్పగించా�
Govt procures paddy in KMS 2020-21 : దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరకే వరిధాన్యాన్ని సేకరించింది. ఈ ఏడాది ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (KMS 2020-21)లో ఇప్పటివరకూ మినిమం సపోర్టు ప్రైస్ (MSP) కనీస మద్దతు ధర రూ.1.08 లక్ష కోట్ల విలువైన �
Farmer Protests: రైతు ఆందోళనల్లో పాల్గొనే సమయాల్లో ఆర్మీ మాజీ అధికారులకు ఆర్మీ ప్రత్యేక సూచనలు ఇచ్చింది. యూనిఫాం ధరించి లేదా గుండెలపై మెడల్స్ చిహ్నాలు ధరించి ఆందోళనల్లో పాల్గొనవద్దని చెప్పింది. కేంద్రీయ సైనిక్ బోర్డు నుంచి రూల్స్ ను లెటర్ రూపంలో తె�
Janhvi Kapoor Shooting : ప్రముఖ నిర్మాత బోని కపూర్, దివంగత నటి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. వైవిధ్య పాత్రలు చేసేందుకు ఈమె ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఈ హీరోయిన్ జాన్వీ గుడ్ లఖ్ జెర్రీ అనే చిత్రంలో నటిస్తోం�
Supreme Court stays implementation of farm laws until further notice : కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీం కోర్ట్ స్టే విధించింది. ఈ అంశంపై పూర్తి తీర్పు వచ్చే వరకు స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. నిరసన తెలుపుతున్న రైతులపై చర్చించేందుకు �
Farmers Protest News : ఢిల్లీ సరిహద్దుల్లో రైతన్న ఉద్యమం మరింత ఉధృతం కానుంది. రైతు సంఘాల నేతలు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. జనవరి 7న ఢిల్లీ నాలుగు సరిహద్దుల్లో ట్రాక్టర్ ర్యాలీ చేపట్టనున్నారు. జనవరి 26న చేపట్టే ట్రాక్టర్ ర్యాలీకి జనవరి 7న రిహార్సల్ ని
Another farmer killed on Delhi-Ghazipur border : ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు 38వ రోజు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతుండడంతో రైతులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. రైతుల మరణాల సంఖ్య పెరుగుతోంది. ఢిల్లీ-ఘాజీపూర్ సరిహద్దుల్లో మరో రైతు మరణ�
Center has written to the farmers’ associations : రైతు సంఘాల నేతలు (farmer unions) చర్చలకు రావాలని మరోసారి కోరింది కేంద్రం. చర్చలకు ఆహ్వానిస్తూ..కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్ (Joint Secretary of Ministry of Agriculture, Vivek Agarwal) లేఖ రాశారు. రైతులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపేందుకు సిద్
Farmers Protest 28th day : ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలు 28వ రోజుకు చేరుకున్నాయి. అన్నదాతల ఆందోళనలకు పుల్స్టాప్ పెట్టడానికి కేంద్రం మరోసారి ముందుకొచ్చింది. చర్చలకు రావాలని ఆహ్వానించింది. అన్నదాతలకు చట్టాలపై అవగాహన కల్పించాలని కేంద్రం ఆ�
protest of farmers reaching the 25th day : కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు చేస్తోన్న ఆందోళనలు 25వ రోజుకు చేరాయి. రోజురోజుకు అన్నదాత ఉద్యమం ఉధృతమవుతోంది. అటు కేంద్రం, ఇటు రైతులు పట్టువీడటం లేదు. ఎవరికి వారే పట్టుదలకు పోతున్నారు. రైతులు ఆందోళనలు కంటిన్యూ అవుతున�