Home » Farmers Protest
బ్రిటిష్ ఎంపీ మరోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బ్రిటిష్ హై కమిషనర్ యూకే పార్లమెంట్ వేదికగా ఇండియాను రైతు చట్టాల విషయమై గతంలో హెచ్చరించింది. దానిని తిప్పికొట్టేసింది అధికార ప్రభుత్వం.
రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) లీడర్ జయంత్ చౌదరి గురువారం కొత్తగా ఏర్పడిన మూడు చట్టాల గురించి మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవాలంటే.. రైతు ఆందోళనలో..
ఢిల్లీ ఎక్స్ప్రెస్ వే దిగ్బంధం
Milk Rs 100 per litre: కాంట్రవర్షియల్ గా మారిన వ్యవసాయ చట్టాలకు నిరసనగా హర్యానాలోని ఖాప్ పంచాయతీలు ధరలు పెంచేశాయి. గవర్నమెంట్ కోఆపరేటివ్ సొసైటీలకు అమ్మే లీటర్ పాల ధరను రూ.100కు నిర్ణయించాయి. పంచాయతీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘మేం పాలను లీటర్ రూ.100కే ఇవ్వ�
FARMERS PROTEST: కేంద్రం నుంచి వ్యవసాయ చట్టాలు ఆమోదం పొంది మూడు నెలలు దాటిపోయింది. దేశ రాజధానిలో రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వ వైఖరి పట్టించుకోకుండా ఉంది. ఈ క్రమంలోనే రిపబ్లిక్ డేకు ట్రాక్టర్ పరేడ్ చేపట్టి నిరసన చేపట్టారు. ఆ తర్వాత మరో కీలక
Farmers Protest: ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనపై సోషల్ మీడియా కోడై కూస్తుంది. అమెరికన్ నేషనల్ ఫుట్బాల్ లీగ్ లో భాగంగా జరిగిన సూపర్ బౌల్ 2021 మ్యాచ్ లో రైతు ఉద్యమంపై అడ్వర్టైజ్మెంట్ టెలికాస్ట్ అయింది. దీనిని చాలా ట్విట్టర్ అకౌంట్లలో పోస్ట్ చేశారు. అమెరిక
RSS leader targets Narendra Singh Tomar : ‘అధికార మదం నేడు మీ తలకెక్కింది. ప్రజాతీర్పును ఎందుకు కోల్పోతున్నారు. కుళ్లిపోయిన కాంగ్రెస్ విధానాలను మనం ఎందుకు తలకెత్తుకోవాలి. చిల్లుపడిన కుండలో నీళ్లు ఉండవు. కుండ ఖాళీ అవుతుంది’. అంటూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సి�
farmers’ protest 72nd day : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనలు 72వ రోజుకు చేరాయి. ఈ చట్టాలు రైతులకు మేలు చేస్తాయని కేంద్రం పదే పదే చెబుతున్నా.. వాటిని వెనక్కి తీసుకుంటే తప్ప ఆందోళన విరమించబ�
Ghazipur barricades look Berlin Wall : బంగ్లాదేశ్ యుద్ధ ఖైదీలకు రెండేళ్లు తిండిపెట్టామని, కానీ మన స్వంతదేశంలో మన రైతులకు కనీసం తాగటానికి నీళ్లు కూడా ఇవ్వడం లేదనీ..ఘాజీపూర్లో ఉన్న బారికేడ్లు బెర్లిన్ గోడలా ఉన్నాయన్నాని పంజాబ్ కాంగ్రెస్ ఎంపీ ప్రతాప్ సింగ�