Home » Farmers Protest
గతేడాది నవంబర్ నుంచి నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు...సోమవారం(జులై-19,2021)నుంచి పార్లమెంట్ వద్ద నిరసన తెలుపనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేసేంతవరకు తమ ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ సృష్టం చేశారు.
కిసాన్ సంయుక్త మోర్చా ఆధ్వర్యంలో రైతు ఉద్యమం మరింత ఉధృతం కానుంది. తదుపరి కార్యచరణను ప్రకటించిన కిసాన్ సంయుక్త మోర్చా.. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్ బయట నిరసన తెలపాలని నిర్ణయాన్ని వెల్లడించింది.
తహసీల్దార్ పై ఓ రైతు డీజిల్ పోయడం కలకలం రేపింది. మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో ఈ ఘటన జరిగింది.
తెలంగాణా జిల్లాలోని వికారాబాద్ జిల్లాలో పాలెపల్లి గ్రామంలో ఓ రైతు తాను కష్టపడి పండించి ధాన్యాన్ని నడిరోడ్డుమీద పోసి నిప్పు పెట్టాడు. గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు అడ్డుకోవటంతో ఓ రైతు పోలీసు కాళ్లమీద పడ్డాడు. ఓ వైపు �
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలకు మద్దతుగా పంజాబ్ మాజీ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ మంగళవారం పటియాలాలోని తన ఇంటిపై నల్లజెండా ఎగురవేశారు.
రైతు యూనియన్ల ఆధ్వర్యంలో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎమ్) శుక్రవారం భారత్ బంద్ కోసం పిలుపునిచ్చింది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతు కొత్త చట్టాల అమలుపై చేస్తున్న ఆందోళన నాలుగు నెలలు పూర్తి కావొస్తున్న నేపథ్యంలో..
Message for marriage at the farmers protest : మధ్యప్రదేశ్ వినూత్నంగా వివాహం జరిగింది. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీ శివారుల్లో రైతులు చేస్తున్న నిరసనలు తెలియజేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మధ్యప్రదేశ్లోని రేవాలో కూడా రైతులు వ్యవసాయ చట్టాల�
Farmers’ protest : దేశమంతా పర్యటించి.. రైతుల ఉద్యమాన్ని ఉధృతం చేస్తానన్నారు భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ టికాయత్. పశ్చిమ బెంగాల్లో పర్యటించిన ఆయన.. ఈ నెలలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించను�