Home » Farmers Protest
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంపై కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు మాజీ కేంద్రమంత్రి, ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ. ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకుంటే వందల మంది
ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమం ముగిసిపోలేదు. వ్యవసాయ చట్టాలని పార్లమెంట్ లో రద్దు చేసే వరకు.., పంటల మద్దతు ధరకు చట్ట బద్ధత కల్పించే వరకు..............
ఉద్యమంలో 750 మంది రైతులు చనిపోయినా ప్రభుత్వం స్పందించలేదని కనీసం సంతాపం కూడా ప్రకటించలేదని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికైత్ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హర్యానాకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు రామ్ చందర్ జాంగ్రాకి రైతుల సెగ తాకింది. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఏడాదిగా నిరసన చేస్తున్న రైతుల పట్ల
వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ మరోసారి కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
సూర్యాపేట జిల్లాలో రైతులు ఆందోళన చేపట్టారు. ధాన్యం ట్రాక్టర్లను సరిహద్దుల వద్దే అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిర్యాలగూడ- కోదాడ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళనలు చేపడుతున్న ఢిల్లీ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగిస్తున్నట్లు
ఢిల్లీ – హర్యానా సరిహద్దులో రైతులు నిరసన కార్యక్రమం సమీపంలో ఘోరం జరిగింది. ఓ ట్రక్కు వేగంగా దూసుకురావటంతో ముగ్గురు మహిళా రైతులు మృతి చెందారు.
దేశవ్యాప్తంగా కలకలం రేపిన అక్టోబర్-3,2021నాటి లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్
సింఘు సరిహద్దు వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓ యువకుడి మణికట్టు వద్ద కత్తిరించడమే కాకుండా..బారికేడ్ కు వేలాడదీశారు.