Home » Farmers Protest
లఖింపూర్ ఖేరీ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
హర్యానాలో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులపై బీజేపీ ఎంపీ కారు దూసుకెళ్లింది.
దుర్గాదేవి మండపంలో ఈసారి...లఖింపూర్ ఖేరీ ఘటనకు సంబంధించిన.. కళారూపాలు ఏర్పాటు చేయడం విశేషం.
దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖిమ్పూర్ ఘటనపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది.
శివసేన పార్టీ ముఖ్య నాయకుడు మరియు ఎంపీ సంజయ్ రౌత్ మంగళవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు.
ఉత్తరప్రదేశ్..కొత్త జమ్ముకశ్మీర్గా మారిందని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఓమర్ అబ్దుల్లా అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ట్వీట్ చేశారు.
రైతులపైకి దూసుకెళ్లిన మంత్రుల కాన్వాయ్.. యూపీలో చెలరేగిన హింస
భారత్ బంద్ ర్యాలీలో ఓ నిరసనకారుడు కారును డీసీపీ పాదాలపైకి ఎక్కించాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులోని గోరగుంటెపాళ్య వద్ద జరిగింది.
వ్యవసాయ చట్టాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు జరుపుతున్న ఆందోళన.. సెప్టెంబర్ 25తో పది నెలలు పూర్తి కావొస్తుంది.
ఆందోళన పేరుతో హింసాత్మక ఘటనలకు పాల్పడేవారు రైతులు కాదు పోకిరీలు, ఆకతాయిలు అంటూ వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి మీనాక్షీ లేఖి రైతులకు క్షమాపణ చెప్పారు.