Home » Farmers Protest
జూన్ 5, 2020 వ్యవసాయ చట్టాలు అమల్లోకి తీసుకువచ్చింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.
వ్యవసాయ చట్టాలను రద్దు చేసినప్పటికీ మిగతా వాటిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో 2021, డిసెంబర్ 04వ తేదీ శనివారం సింఘు సరిహద్దు వద్ద రైతు సంఘాల నేతలు సమావేశం కాబోతున్నారు.
మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుపై బుధవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతకం చేశారు. ఈ మేరకు గెజిట్లో పేర్కొన్నారు.
నూతన వ్యవసాయ చట్టాలను ఇప్పటికే రద్దు చేసిన కేంద్రప్రభుత్వం తాజాగా తమ ఇతర డిమాండన్నింటికీ అంగీకరించిందని మంగళవారం రైతు నాయకుడు సత్నామ్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ నేపథ్యంలో ఇక
సభకు ముందు కీలక బిల్లులు
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికాలంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళనలు విరమించాలని
కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ కొత్త చట్టాలపై చేపట్టిన రైతు ఉద్యమం ఏడాది పూర్తి చేసుకుంది. ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన కార్యక్రమాలు, భారీ బహిరంగ సభలతో దీక్షలు నిర్వహించారు.
రైతు ఉద్యమం ఒక ప్రాంతానిది కాదని, పంటలకు మద్దతు ధర ప్రకటించేంత వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు బీకేయు నేత రాకేష్ టికాయత్.
వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి మరణించిన రైతుల
మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసినంత మాత్రాన తాము ఆందోళన విరమించేది లేదని రైతు సంఘాలు చెబుతున్నారు. తమ డిమాండ్లన్నీ నెరవేరే వరకు నిరసన కొనసాగుతుందని