Home » Farmers Protest
Digvijay Singh: మోదీ పదేళ్ల పాలనపై దస్ సాల్, అన్యాయ్ కాల్ అనే పేరుతో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ గురువారం హైదరాబాద్ గాంధీ భవన్లో డాక్యుమెంట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్ల మోదీ కాలం కార్పోరేట్లకు కొమ్ముకాసిందని
Farmers protest: లాఠీఛార్జ్ చేసినా వెనక్కితగ్గబోమని... పోరాటాలు చేస్తామని రైతులు తెలిపారు.
ఇనుపకంచెలు, బారికేడ్లు వంటివి ఏర్పాటుచేసి... రైతులకు అడుగుతీసి అడుగువేయడం కష్టంగా మార్చింది.
పంజాబ్, హర్యానా బార్డర్ ఉద్రిక్తంగా మారింది. శంభు సరిహద్దుల్లో రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
తమ డిమాండ్ల సాధనకు కర్షకులు మరోసారి ఉద్యమబాట పట్టారు. కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న డిమాండ్తో హస్తినలో సమర శంఖం పూరించారు.
నిరసనకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఢిల్లీ సరిహద్దు నుంచి ఢిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. హైఅలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ అంతటా 144 సెక్షన్ విధించారు.
రైతులు మంగళవారం ఛలో ఢిల్లీ చేపడుతున్నారు. దీంతో ఢిల్లీలో భద్రతను భారీగా పెంచారు. ఢిల్లీ సరిహద్దుల్లో హైఅలర్ట్ ప్రకటించారు.
పంటలకు మద్దతు ధర, ఎమ్మెస్పీ కోసం కేంద్రం వేసిన కమిటీలో రైతులకి స్థానం సహా రైతు సమస్యల పరిష్కారానికి..
మహాపంచాయత్ నిర్వహించి సోమవారం మధ్యాహ్నం నుంచి ఢిల్లీ-చండీగఢ్ హైవే(NH-44)తో పాటు మరికొన్ని మార్గాలను రైతులు దిగ్బంధించారు. భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేష్ తికాయత్ మాట్లాడుతూ.. సోమవారం రాత్రి జిల్లా యంత్రాంగంతో రెండుసార్లు సమావే
జై భీమ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో ‘న్యాయం కోసం నేను సైతం అమరావతి రాజధానిలో’ అనే నినాదంతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతి వనం వరకు పాదయాత్ర తలపెట్టారు.