-
Home » Farmers Protest
Farmers Protest
శంభు సరిహద్దుల్లో ఉద్రిక్తంగా మారిన రైతుల పాదయాత్ర..
కనీస మద్దతు ధర సహా పలు డిమాండ్లను నెరవేర్చాలని అన్నదాతలు ఆందోళన బాట పట్టారు.
ఇథనాల్ కంపెనీకి అన్ని అనుమతులు బీఆర్ఎస్ హయాంలోనే ఇచ్చారు: మంత్రి సీతక్క
ఇథనాల్ కంపెనీలో డైరెక్టర్లలో మాజీ మంత్రి తలసాని కొడుకు తలసాని సాయి ఉన్నారని చెప్పారు.
రైతు ఉద్యమంలో మరణించిన శుభకరన్ సింగ్ పోస్ట్మార్టం నివేదిక.. వెలుగులోకి సంచలన విషయాలు
శుభకరన్ సింగ్ పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోస్ట్ మార్టం నివేదికలో తుపాకీ గాయం కారణంగా అతను
ప్రతిసారీ ఉద్యమాలు పంజాబ్ రైతులే ఎందుకు చేస్తున్నారు..?
పంటలకు కనీస మద్దతు ధర చట్టబద్ధత దక్షిణ భారతదేశం రైతులకు అవసరం లేదా..? ప్రతిసారీ ఉద్యమాలు పంజాబ్ రైతులే ఎందుకు చేస్తున్నారు..?
12వ రోజుకు చేరిన రైతు ఉద్యమం.. పెరుగుతున్నమరణాలు
మరణించిన రైతు శుభ్ కరణ్ సింగ్ కు అమరవీరుడు హోదా కల్పించాలనే డిమాండ్ ను అంగీకరించిన తరువాత ఢిల్లీకి మార్చ్ తిరిగి ప్రారంభమవుతుందని సర్వన్ సింగ్ పంధేర్ చెప్పారు.
లోక్సభ ఎన్నికలు.. కాంగ్రెస్తో పొత్తుపై నారాయణ కీలక వ్యాఖ్యలు
కమ్యూనిస్టులతో కలిసి ఉంటేనే కాంగ్రెస్ కు ఫలితం భాగుంటుంది. ఎలాగూ కలిసి ఉన్నామని లైట్ తీసుకోవద్దు. మేమూ రాష్ట్రంలో బలంగా ఉన్నాం.
చలో ఢిల్లీ నిరసనను 2 రోజులపాటు నిలిపివేస్తున్నట్లు రైతు సంఘాల ప్రకటన
హరియాణా సరిహద్దులోని ఖనౌరీ వద్ద హింస చెలరేగింది. 21 ఏళ్ల యువ రైతు..
తాడో పేడో తేల్చుకుంటామంటున్న రైతులు
పంటలకు కనీస మద్దతు ధరపై చట్టంకోసం ఆందోళన చేస్తున్న రైతులు.. కేంద్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు.
మరోసారి ఢిల్లీచలోకి సన్నద్ధమైన రైతులు.. శంభు సరిహద్దుల్లో భారీగా కేంద్ర బలగాలు
పంటలకు కనీస మద్దతు ధరపై చట్టంకోసం ఆందోళన చేస్తున్న రైతులు.. కేంద్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు.
భారత్ బంద్లో.. దేశ వ్యాప్తంగా ఏం జరిగిందో తెలుసా?
పంజాబ్లో ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన ఓ రైతు గుండెపోటుతో కన్నుమూశారు. సమస్యల పరిష్కారం కోసం నాలుగు రోజులుగా..