Home » Farmers
FARMERS BEING MISLEAD ఇవాళ(నవంబర్-30,2020)వారణాశిలో పర్యటించిన ప్రధాని మోడీ నేషనల్ హైవే-19లో భాగంగా హందియా(ప్రయాగ్ రాజ్)-రాజతలబ్(వారణాసి)వరకు నిర్మించిన ఆరు లేన్ల విస్తరణ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్తో వారణాసితో పాటు ప్రయాగ్రాజ్ వాసులకు లబ్ధి �
Farmers continue protest for 5th day : సెప్టెంబరులో అమల్లోకి వచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు ఐదవ రోజు నిరసనలు చేస్తున్నారు. రెండవ రోజు ఢిల్లీ సరిహద్దుల చుట్టూ బురారీ గ్రౌండ్కు వెళ్లాలనే కేంద్రం ప్రతిపాదనను తిరస్కరించారు. ఢిల్లీలోన�
Ghaziabad Police block farmers : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ‘చలో ఢిల్లీ’ ఆందోళన కొనసాగుతోంది. ఢిల్లీ సరిహద్దులో రైతులు భారీగా మోహరించారు. ఇప్పటివరకు సింఘు, గాజీపూర్ బోర్డర్కే పరిమితమైన రైతుల ఆందోళనలు.. ప్రస్తుతం ఢిల్లీ-యూపీ సరిహద్దుల్ల�
Farmers Protest: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇచ్చిన ఆఫర్ ను తిప్పికొట్టిన రైతులు.. ఢిల్లీలోని వెళ్లి బురారీ పార్క్ కు వెళ్లేందుకు నో చెప్పారు. జంతర్ మంతర్లో ఆందోళనను కొనసాగిస్తామని అప్పటి వరకూ ఇక్కడే చేస్తామంటున్నారు. ‘మేం బురారీ పార్క్కు వెళ్లేది �
farmers dug in their heels at Delhi’s border points : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతల ఆందోళన కొనసాగుతున్నాయి. ఢిల్లీ ఛలో పేరిట రైతులు భారీ ఎత్తున తరలివచ్చిన సంగతి తెలిసిందే. వీరి ఆందోళనలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఢిల్లీ – ఘజియాబాద్ సరిహద్దుల వద్ద రైతులు బైఠాయ�
Amarinder Singh targeted Manohar Lal Khattar కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ”ఛలో ఢిల్లీ” ర్యాలీలో పరిస్థితిని అదుపు చేయడంలో హర్యానా ప్రభుత్వం విఫలమైందని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ విమర్శించారు. విఫలమవడమే కాకుండా తిరిగి పంజాబ్ ప్రభుత్వం�
Amit Shah to protesting farmers దేశ రాజధానిలో రైతుల నిరసనలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. రైతన్నలతో ప్రభుత్వం చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి అమిత్ షా ప్రకటించారు. అన్నదాతలకు సంబంధించిన ప్రతి సమస్య, డిమాండ్ పరిష్కారానికి ప్రభుత్వ�
police allowed Farmers : ఎట్టకేలకు అన్నదాతల పోరాటం ఫలించింది. రైతు సంఘాల ఛలో ఢిల్లీ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది. ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులకు ఢిల్లీలోకి ప్రవేశించడానికి అనుమతినిచ్చింది. అయితే పోలీసుల మధ్య రైతులు నగరంలోకి రావాలని ఢ�
farmers chalo Delhi : రైతుల ఛలో ఢిల్లీలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. తమకు తీవ్ర నష్టం కలిగించే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ వెళ్లి గళం వినిపించేందుకు రైతులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. లాఠీఛార్జ్లు, టియర్ గ్యాస్లు, వాటర్ కెనాన్లు రైతులను నివార�
Delhi-Haryana border Tension : ఢిల్లీ, హర్యానా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శంభు సరిహద్దుల్లో హై టెన్షన్ ఏర్పడింది. ఛలో ఢిల్లీతో రైతులు కదం తొక్కారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హర్యానా, పంజాబ్ రైతులు చేపట్టిన ఛలో ఢిల్లీ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస�