Home » Farmers
రైతుల ఆందోళనతో కేంద్ర ప్రభుత్వం దిగివస్తోంది. రైతు సంఘాలతో 2020, డిసెంబర్ 08వ తేదీ మంగళవారం అర్ధరాత్రి వరకూ హోంశాఖ మంత్రి అమిత్ షా చర్చలు జరిపారు. రైతుల డిమాండ్లకు సంబంధించి రాత పూర్వకంగా బుధవారం కొన్ని ప్రతిపాదనలు పంపిస్తామని అమిత్ షా హామీ ఇచ్
Amit Shah Meets Farmer Groups రైతుల భారత్ బంద్ తో కేంద్రం ఒక మెట్టు దిగొచ్చింది.నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తోన్న ఆందోళనలు విరమింపచేసేందుకు రైతు లీడర్లతో బుధవారం(డిసెంబర్-9,2020) ఆరో దశ చర్చలకు కేంద్రం సిద్దమైన నేపథ్యంలో చర్చలకు
Bharat Bandh-Amit Shah Calls Farmers For Talks : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్ బంద్ విజయవంతంగా ముగిసింది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు బంద్ నిర్వహించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రైతులను చర్చలకు ఆహ్వానించారు. ఈరోజు (మంగళవారం)రా�
Sonia Gandhi:కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ ఏడాది తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవట్లేదని ప్రకటించారు. డిసెంబర్ 9న ఆమె పుట్టినరోజు సంధర్భంగా ఎటువంటి కార్యక్రమాలు జరపవద్దని కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ బిల్లులు, �
[svt-event title=”మహారాష్ట్రలో రైలును అడ్డగించి రైతుల నిరసన” date=”08/12/2020,9:15AM” class=”svt-cd-green” ] రైతు సహాయ సంఘాలు మంగళవారం రైల్ రోకో చేపట్టి మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో నిరసన వ్యక్తం చేశాయి. భారత్ బంద్ నేపథ్యంలో స్వాభిమాని శేత్కారీ సంఘటన సభ్యుల�
అన్నం పెట్టే రైతు ప్రజలు ఇబ్బంది పెట్టాలని అనుకుంటారా? అందుకే విభిన్నంగా ప్రజలకు ఇబ్బందులు పడకుండా.. నెవ్వర్ బిఫోర్ బంద్లా నిర్వహించాలని రైతులు నిర్ణయించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేక�
BSNL employees come out in support of farmers’ demands నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని,విద్యుత్ సవరణ బిల్లు 2020 ఉపసంహరించుకోవాలని 12 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పంజాబ్,హర్యానా,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెంది�
Ravi Shankar Prasad అన్నదాతల నిరసనలకు కారణమైన నూతన వ్యవసాయ చట్టాలపై అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. కొత్త అగ్రి చట్టాలను తక్షణమే రద్దు చేయాలని రైతులతో సహా విపక్షాలు డిమాండ్ చేస్తుండగా…రైతుల ఆందోళనలకు మద్దతు తెలుపుతున్న విపక్షాలపై బీజే�
farmers bharat bandh 4 hours only : కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ డిసెంబర్ 8న రైతు సంఘాలు తలపెట్టిన భారత్ బంద్ నాలుగు గంటలు మాత్రమే నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీ�
ముందుగా ప్లాన్ చేసుకున్నట్లే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రైతులను కలిసి మద్ధతు తెలియజేశారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 12రోజులుగా చేస్తున్న దీక్షలకు మద్ధతుగా దేశవ్యాప్తంగా మంగళవారం భారత్ బంద్ చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే దేశ వ్యాప్త బంద�