Home » Farmers
Modi urges Opposition not to mislead farmers మధ్యప్రదేశ్ ప్రభుత్వం రైసన్ లో నిర్వహించిన “కిసాన్ కళ్యాణ్” కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. కిసాన్ కల్యాణ్ పథకం ప్రారంభించిన ప్రధాని అనంతరం మధ్యప్రదేశ్ రైతులను ఉద్ధేశించి వర్చువల్
Oppn misleading farmers గుజరాత్ సరిహద్దు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు మంగళవారం(డిసెంబర్-15,2020) ప్రధానమంత్రి నరేంద్రమోడీ శంకుస్థాపన చేశారు. మోడీ శంకుస్థాపన చేసిన వాటిలో… కచ్ లో ప్రపంచంలోనే అతిపెద్ద హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన
తిండి పెట్టే రైతన్నలకు మద్దతుగా దేశం మొత్తం నిరసన గళం విప్పింది.. రెండు వారాలుగా ఢిల్లీ వీధుల్లో రైతులు ఆందోళనలు చేస్తుండగా.. కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఇప్పటికే దేశవ్యాప్తంగా బంద్ నిర్వహించాయి. ఈ క్రమంలోనే రైతులకు మద్దతుగా ఒక రోజు ఉ�
Rahul gandhi: ఢిల్లీ-హర్యానా బోర్డర్ వద్ద చేస్తున్న రైతుల ఆందోళనల్లో గడిచిన 17రోజుల్లో 11మంది ప్రాణాలు కోల్పోయారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ కొత్త చట్టాలతో మరెంతమంది ప్రాణాలు కోల్పోవాలనుకుంటున్నారని కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేద
Farmers on strike : అన్నదాతలు తమ ఆందోళనలు మరింత ఉధృతం చేయాలని డిసైడ్ అయ్యారు. 2020, డిసెంబర్ 14వ తేదీ సోమవారం సింఘిలో నిరాహారీ దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. ఈనెల 19లోగా కేంద్రం అ్రగి చట్టాలను రద్దు చేయకుంటే ఆమరణ నిరాహారదీక్షకు దిగాలని డిసైడ్ అయ్యారు. ఉద్య
farmers say will not vacate : దేశ రాజధానిలో వర్షం కురుస్తోంది. మరోవైపు గడ్డ కట్టే చలి. అయినా..రైతులు వెనుకడుగు వేయడం లేదు. తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేయాల్సిందేనంటూ..పట్టుబడుతున్నారు. చలిలో..వర్షంలోనే..ఎక్కడ పడితే..అక్కడే పడుకుంటూ..తింటూ..తమ నిరసన వ్యక్తం చేస్త�
Union Agriculture Minister Narendra Singh Tomar నూతన వ్యవసాయ చట్టాలపై రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్రం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. కేంద్రానికి ఎలాంటి అహంకారం లేదని,ప్రతి అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం �
Punjab family married wedding gifts donation box for farmers : వ్యవసాయ చట్టాలను వ్యతరేకిస్తూ వేలాదిమంది రైతులు ఢిల్లీలో చేస్తున్న ఉద్యమానికి మద్దతు లభిస్తోంది. ఈ సందర్భంగా పంజాబ్ లోని ఓ కుటుంబంలో జరిగే వివాహంలో రైతు ఉద్యమానికి మద్దతునిస్తూ..రైతుల కోసం మేమున్నామని..సాటి చెప్పిం�
Boris Johnson confuses farmers’ protest : భారతదేశ రాజధాని ఢిల్లీలో రైతులు కదం తొక్కుతున్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ..గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై బ్రిటన్ పార్లమెంట్ లో లేబర్ పార్టీ సిక్కు ఎంపీ తన్మన్
China Pakistan:కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న రైతుల నిరసనల వెనుక చైనా, పాకిస్తాన్ దేశాల హస్తం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి రావు సాహెబ్ డాన్వే. సవరించిన పౌరసత్వ చట్టం(CAA) మరియు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ �