Home » Farmers
Talks inconclusive as farmers adamant on repeal of laws నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం-రైతు సంఘాలకు మధ్య జరిగిన చర్చలు మరోసారి అసంపూర్ణంగానే ముగిశాయి. సాగు చట్టాల రద్దుపై రైతులు వెనక్కి తగ్గడం లేదు… చట్టాలను ఉపసంహరించుకునేందుకు కేంద్రం సముఖంగా లేకపోవడంతో ఇవాళ(జన�
arrogant govt in power నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తోన్న ఆందోళనలు ఆరో వారానికి చేరుకున్న సమయంలో ఇవాళ(జనవరి-3,2021)కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రైతుల కష్టాలను పట్టిం�
FARMERS PROTESTS నూతన వసాయ చట్టాలపై జనవరి 4న చర్చల సందర్భంగా.. తమకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని కేంద్రానికి హెచ్చరించారు రైతులు. రైతు సంఘాలు-ప్రభుత్వం మధ్య జనవరి 4న జరగనున్న సమావేశంలో పురోగతి లేకుంటే..జనవరి
farmers remove barricades వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలతో రాజస్థాన్-హర్యాణా సరిహద్దు షాజహాన్పూర్లో ఉద్రిక్తత నెలకొంది. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు ట్రాక్టర్ ర్యాలీగా వెళ్తున్న రాజస్తాన్ రైతులను సరిహ
Farmers’ sixth round of talks with the union government today : వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్తో నిరవధికంగా ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపనుంది. మధ్యాహ్నం 2 గంటలకు విజ్ఞాన్ భవన్లో చర్చలు ప్రారంభమవుతాయి. చర్చలకు రావాలం�
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో సమస్యలను పరిష్కరించేందుకు బుధవారం(డిసెంబర్-30,2020)మధ్యాహ్నాం ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో ఆరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్రంతో భేటీ కావడానికి అంగీకరించారు రైతు
AP CM Jagan releases input subsidy to farmers : రైతుల ఖాతాల్లోకి ఒకేసారి మరో రూ.1766 కోట్లు జమ చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఇందులో మూడో విడత రైతు భరోసా రూ.1120 కోట్లు అరకోటిపైగా రైతులకు ఇస్తున్నామని చెప్పారు. అలాగే నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు రూ.646 కోట్లు ఇస్తు
Kerala to Delhi: ఢిల్లీలో రైతుల ఆందోళన రెండో నెలకు చేరుకోవడంతో వందలు, వేల కొద్దీ మద్ధతుదారులు పెరిగిపోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న వారికి భారీగా సపోర్ట్, లవ్ వస్తున్నాయి. ప్రతి రోజు ఇండియాలో ట్రీవెల్ చేస�
Debate with farmers in public దేశ రాజధాని సరిహద్దుల్లో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నెల రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం(డిసెంబర్-27,2020) ఢిల్లీ సరిహద్దు సింఘులోని గురు తేజ్ బహదూర్ మెమోరియల్ను ఢిల్లీ సీఎం కేజ్రీవాల�
Telangana government decided to abolish controlled cultivation : తెలంగాణలో నియంత్రిత సాగు విధానాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి నియంత్రిత సాగు విధానం ఉండదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రైతులు ఇష్టమైన పంటలు వేసుకోవచ్చని తెలిపారు. ఏ పంట �