Farmers

    మోడీ మన్ కీ బాత్…ప్లేట్లు,డబ్బాలు మోగించి రైతుల నిరసన

    December 27, 2020 / 03:28 PM IST

    Protesting farmers beat thaalis నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళనలను తీవ్రతరం చేశారు అన్నదాతులు. ఇవాళ ప‌్ర‌ధాని మ‌న్ కీ బాత్ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా సింఘా,ఘాజిపూర్ బోర్డర్స్ లో పెద్ద ఎత్తున రైత�

    మరోసాయం : యాసంగి నిధుల పంపిణీ..రైతు బ్యాంకుల ఖాతాల్లో డబ్బులు

    December 26, 2020 / 01:23 PM IST

    telangana rythu bandhu : తెలంగాణలో మరోదఫా రైతుబంధు నిధుల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈ యాసంగిలో కూడా ఎకరాకు రెండో దఫా నిధుల కింద ఐదు వేల రూపాయల చొప్పున రైతు ఖాతాలో జమ చేయబోతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వ్యవసాయ, బ్యాంకు అధికారులతో ఇ�

    PM-Kisan scheme : రైతుల ఖాతాల్లోకి రూ. 18 వేల కోట్లు జమ

    December 25, 2020 / 02:33 PM IST

    PM-Kisan scheme : ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో భాగంగా ఈ వార్షిక సంవత్సరంలో చివరి విడత నిధుల పంపిణీ చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. లబ్ధిదారులుగా ఉన్న రైతుల ఖాతాల్లో 2020, డిసెంబర్ 25వ తేదీ శుక్రవారం దేశవ్యాప్తంగా 2 వేల చొప్పున జమ చేసింది. క్రిస్�

    ఆందోళనలు చేసే రైతన్నలకు వేడివేడి జర్దా పులావ్ వండి వడ్డించిన ముస్లింలు..

    December 25, 2020 / 11:36 AM IST

    Delhi : Maler Kotla muslims serves Zarda Pulav for farmers : కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నెల రోజులకు పైగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు తెలియజేస్తున్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిచినా ఏమాత్రం ఫలించటంలేదు. అయినా సరే తమ డిమాండ్స్ నెరవేరేవరకూ నిర�

    డేట్ ఫిక్స్ చేసుకుని చర్చలకు రండి, రైతు సంఘాలకు కేంద్రం లేఖ

    December 24, 2020 / 04:29 PM IST

    Center has written to the farmers’ associations : రైతు సంఘాల నేతలు (farmer unions) చర్చలకు రావాలని మరోసారి కోరింది కేంద్రం. చర్చలకు ఆహ్వానిస్తూ..కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్ (Joint Secretary of Ministry of Agriculture, Vivek Agarwal) లేఖ రాశారు. రైతులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపేందుకు సిద్

    సింఘు బోర్డర్ లో ఆందోళన చేస్తోన్న రైతులతో మాట్లాడిన మమత

    December 23, 2020 / 05:56 PM IST

    Mamata speaks to farmers నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులోని సింఘు బోర్డర్ వద్ద ఉద్యమిస్తున్న రైతులతో టీఎంసీ అధినేత్రి,వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మంగళవారం ఫోన్​లో మాట్లాడారు. ఆందోళనకు తమ మద్దతు ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఇవాళ(డి

    రైతులతో కలిసి పోరాడేందుకు రాజస్థాన్ ఎంపీ హనుమాన్ బేనీవాల్ రాజీనామా

    December 21, 2020 / 10:22 AM IST

    బీజేపీ మిత్రపక్ష పార్టీ నేత రాజస్థాన్ ఎంపీ హనుమాన్ బేనీవాల్ శనివారం మూడు పార్లమెంటరీ కమిటీలకు రాజీనామా ప్రకటించారు. కొత్తగా ఆమోదం పొందిన చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్ధతు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. బేనీవాల్ నాగౌర్ నుం�

    ఆందోళనలు ఉధృతం…రిలే నిరాహార దీక్షకు రైతు సంఘాల పిలుపు

    December 20, 2020 / 09:08 PM IST

    24-hour relay hunger strike నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్ తో నాలుగు వారాలుగా దేశ రాజధాని సరిహద్దుల్లో పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తోన్న విషయం చేసింది. ఆందోళనకారులతో ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు జరిగినా అవి విఫలమయ్యాయి. రైతు చట్టంలో పలు సవ�

    Farmers’ protest : UP రైతులతో చర్చించేందుకు మోడీ సిద్ధం

    December 20, 2020 / 08:06 PM IST

    PM Modi to interact with farmers : కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలు.. తగ్గించేందుకు కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే కొత్త చట్టాలతో రైతులకు ఇబ్బంది లేదని ప్రకటించిన ప్రధాని మోదీ.. స్వయంగా రైతులతో చర్చించేందుకు సిద్ధమవుత

    భార్య బర్త్‌డే, ఢిల్లీలో రైతులకు కటింగ్, షేవింగ్ చేస్తున్న సెలూన్ యజమాని

    December 20, 2020 / 01:40 PM IST

    Haryana salon owner skips Canada trip : ప్రతి ఏడాది భార్య పుట్టిన రోజును ఎంతో సంబరంగా జరుపుకొనే ఆ వ్యక్తి..ఈసారి మాత్రం రైతుల మధ్య ఉన్నాడు. దేశ రాజధానిలో కదం తొక్కుతున్న రైతులకు అండగా, మద్దతు పలుకుతున్నాడు. ఇంతకు ఆయన ఏం చేస్తున్నాడు అనేగా మీ డౌట్. ఆందోళనలు, నిరసనల్లో �

10TV Telugu News