Farmers

    సుప్రీం “స్టే”తో చట్టాల రద్దు అనే ప్రశ్నకి తెరపడింది

    January 17, 2021 / 08:12 PM IST

    Agri minister to farmers నూతన వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు విధించిన స్టేతో చట్టాల రద్దు అనే ప్రశ్నకు తెరపడిందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అన్నారు. వ్యవసాయ చట్టాలపై చాలా మంది రైతులు, నిపుణులు అనుకూలంగా ఉన్నారని తోమర్ తెలిపారు. చట్టాలక�

    రైతన్నల పోరాటం 50 డేస్, కేంద్రం 9వ దఫా చర్చలు

    January 15, 2021 / 01:23 PM IST

    Govt-farmers : సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న అన్నదాతల పోరాటం 50 రోజులను పూర్తి చేసుకుంది. 2021, జనవరి 15వ తేదీ శుక్రవారం రైతులతో కేంద్ర ప్రభుత్వం 9వ దఫా చర్చలు నిర్వహిస్తోంది. ఈ 9వ విడత చర్చల్లో చెప్పుకోదగిన పురోగతి ఉంటుందని తాము భావించడం లే�

    కాయ్‌ రాజా కాయ్‌ : ఏపీలో జోరుగా కోడి పందేలు

    January 14, 2021 / 01:30 PM IST

    Cock Fighting : ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. కోర్టు ఆంక్షలున్నా, పోలీసుల హెచ్చరికలు జారీ చేసినా పందెం రాయుళ్లు మాత్రం వెనకడుగు వేయలేదు. వారం రోజులుగా పందెం బరులను పోలీసులు ధ్వంసం చేసినా కోళ్లు మాత్రం కత్తికట్టాయి. రాష్�

    మూడు చట్టాలను పక్కనపెట్టండి..లేదంటే మేమే ఆ పని చేస్తాం

    January 11, 2021 / 01:24 PM IST

    The Supreme Court dissatisfied over Central Government : రైతులతో కేంద్రం చర్చలు జరిపిన తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రైతుల సమస్యను ఇప్పటి వరకు సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయారని ప్రశ్నించింది. కేంద్రం రైతులతో ఏ తరహా చర్చలు జరిపారో అర్థం కావడం లేదని ఆగ్రహ�

    రైతు ఆందోళనలు: బోర్డర్స్‌లో రైతులను వెంటనే తొలగించండంటూ సుప్రీంలో పిటిషన్

    January 9, 2021 / 09:17 PM IST

    Farmers protests: వారాల తరబడి నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు సుప్రీంలో పిటిషన్ వేసి న్యాయం కోరారు. జనవరి 11న దీనిపై విచారణ జరగనుండగా.. ఓ వ్యక్తి బోర్డర్స్ లో ఉన్న రైతులను వెంటనే తొలగించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. షహీన్ బాగ్ ఆందోళన గుర్తుకొస్త�

    ‘సుప్రీం’లో తేల్చుకుంటాం..

    January 8, 2021 / 04:52 PM IST

    The stalemate in the central government-farmers talks : కేంద్రం-రైతుల చర్చల్లో అదే ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఎనిమిదో విడత చర్చల్లో కూడా కేంద్రం వెనక్కి తగ్గేదే లేదని తేల్చేసింది. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేదే లేదని తేల్చేసింది. అవసరమైతే సుప్రీంకోర్టులోనే తేల్�

    నేడు 8వ విడత చర్చలు : కేంద్రం మెట్టుదిగుతదా? రైతులు వెనక్కి తగ్గుతారా?

    January 8, 2021 / 08:13 AM IST

    fresh talks నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నలభై రోజులుగా ఆందోళనలు చేస్తోన్న ఈ క్రమంలో రైతులతో ఇవాళ(జనవరి-8,2020) కేంద్రం 8వ విడత చర్చలు జరుపనుంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో విజ్ఞాన్ భవన్ లో 8వ వి�

    రైతుల ఆందోళన…మరో తబ్లిగీ జమాత్!

    January 7, 2021 / 07:43 PM IST

    Tablighi Jamaat event నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఢిల్లీలో జరుగుతున్న రైతుల నిరసనలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పెద్ద సంఖ్యలో రైతులు గుమిగూడుతుండటం..చలి ఎక్కువగా ఉండటంతో రైతులు కరోనా బారిన పడే ప్రమాదం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. రైతు�

    ఢిల్లీలో రైతుల ఆందోళన, ట్రాక్టర్ ర్యాలీ రిహార్సల్స్

    January 7, 2021 / 08:13 AM IST

    Farmers gear up for R-Day showdown : నూతనంగా తీసుకొచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలను మరింత ఉధృతం చేస్తున్నారు.. రిపబ్లిక్‌ డే సందర్భంగా నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీకి ఈ రోజు రిహార్సల్‌ నిర్వహించనున్నారు. 2021, జనవరి 07వ తేదీ గురు

    ఖమ్మం జెడ్పీ సమావేశం…రైతులు, బీజేపీ, టీఆర్‌ఎస్ నేతల ఘర్షణ

    January 5, 2021 / 03:43 PM IST

    Khammam Zilla Parishad meeting : ఖమ్మం జిల్లా పరిషత్ సమావేశం రసాభాసగా సాగింది. సుబాబుల్ రైతుల సమస్యలపై జరిగిన సమావేశలో రైతు సంఘం నేతలు, బీజేపీ, టీఆర్‌ఎస్ నేతల మధ్య ఘర్షణలు చోటు చేసుకన్నారు. ఐటీసీ అధికారులు రావాలంటూ బీజేపీ, సీపీఎం, సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. టీఆర�

10TV Telugu News