Home » Farmers
300 Pak Twitter Handles రిపబ్లిక్ డే సందర్భంగా దేశరాజధానిలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీలో అలజడులు సృష్టించేందుకు పాకిస్తాన్ కుట్ర పన్నినట్టు ఆదివారం(జనవరి-24,2021)ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ విషయంపై నిఘా సంస్థ నుంచి పక్కా సమాచారం ఉందని తెలిపారు. ఈ వ్
Delhi Police gave Permission for farmers’ tractor rally on Republic Day : కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు రెండు నెలలుగా ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జనవరి 26 రిపబ్లిక్ డే నాడు తలపెట్టిన రైతుల ట్రాక్టర్ ర్యాలీకి అన�
Govt job for kin పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో రైతుల ఆందోళనల్లో చనిపోయిన వారి కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు శుక్రవారం(జనవరి-22,2021) సీఎం అమరీందర్ సింగ్ ప్రకటించారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల�
farmers నూతన వ్యవసాయ చట్టాలపై ఇవాళ(జనవరి-22,2021)రైతు సంఘాల నేతలతో కేంద్రం జరిన 11వ విడత చర్చలు కూడా అసంపూర్తిగానే ముగిశాయి. నేటి చర్చల్లోనూ రైతుల సమస్యకు ఎలాంటి పరిష్కారం లభించలేదు. అయితే మరోదఫా చర్చలు ఎప్పుడనే విషయంపై స్పష్టత రాలేదు. రైతుల నిర్ణయం చె
Govt procures paddy in KMS 2020-21 : దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరకే వరిధాన్యాన్ని సేకరించింది. ఈ ఏడాది ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (KMS 2020-21)లో ఇప్పటివరకూ మినిమం సపోర్టు ప్రైస్ (MSP) కనీస మద్దతు ధర రూ.1.08 లక్ష కోట్ల విలువైన �
Farmar’s Protest: కొత్త సాగు చట్టాలపై రైతు సంఘాలు ఎంతమాత్రం వెనక్కి తగ్గడం లేదు. వ్యవసాయ చట్టాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను ముక్తకంఠంతో తిరస్కరించారు రైతులు. చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. మరి
Delhi police deny permission for farmers’ tractor parade : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రిపబ్లిక్ డే రోజు రైతులు నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీకి ఢిల్లీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. భద్రతా కారణాల రీత్యా ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రాక్టర్ ర్యాలీ నిర్వహణకు పోలీసులు అం
Govt ready to suspend farm laws నూతన వ్యవసాయ చట్టాలపై బుధవారం(జనవరి-20,2021 )ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్రానికి, రైతు సంఘాల నాయకుల మధ్య జరిగిన పదో విడత చర్చలు ముగిశాయి. ఐదు గంటలపాటు రైతు నాయకులతో కేంద్రం సుదీర్ఘంగా చర్చించింది. నేడు 10వ విడత చర్చల సందర్భంగా మూడ�
Karnataka Agri Minister రైతుల ఆత్మహత్యలపై కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మానసికంగా బలహీనంగా ఉన్న రైతులే ఆత్మహత్య చేసుకుంటారని.. అలాంటి ఆత్మహత్యలకు ప్రభుత్వం కారణం కాదని తెలిపారు. రైతులే కాదు పారిశ్రామికవేత్తలూ ఆత్మహ�
Supreme Court Key commands on farmers’ tractor parade : రిపబ్లిక్ డే నాడు రైతులు తలపెట్టిన ట్రాక్టర్ పరేడ్ అనుమతిపై సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. ట్రాక్టర్ పరేడ్కు అనుమతిచ్చే అధికారాన్ని ఢిల్లీ పోలీసులకే అప్పగించింది. ట్రాక్టర్ ర్యాలీకి అనుమతి ఇవ్వాలా.. వద్దా �