Farmers

    ఢిల్లీ హింస ప్రభుత్వ కుట్రే..30న దేశవ్యాప్తంగా పబ్లిక్ ర్యాలీలు

    January 27, 2021 / 09:43 PM IST

    govt conspiracy రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో హింసపై బుధవారం(జనవరి-27,2021)సాయంత్రం రైతు సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ కుట్రకు కిసాన్ గణతంత్ర పరేడ్ బలైందని భారతీయ కిసాన్ యూనియన్(ఆర్) నేత బల్బీర్ ఎస్ రాజేవాల్ వ్యాఖ్యానించారు. సంయుక్త కిసాన్‌ మోర�

    ఉద్యమంలో చీలిక..టెంట్లు పీకేస్తున్న రైతులు

    January 27, 2021 / 09:15 PM IST

    farmers taking off their tents ఢిల్లీ హింస అనంతరం దాదాపు 70 రోజులుగా సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిర్విరామంగా నిరసన చేస్తున్న రైతు సంఘాల్లో చీలిక ఏర్పడినట్టు కనిపిస్తోంది. రైతు సంఘాలు ఒక్కొక్కటిగా ఉద్యమం నుంచి తప్పుకుంటున్నాయి. ఇప్పటికే రాష్ట్రీయ కిసాన్ మజ్దూ�

    ఇకనైనా వ్యవసాయ చట్టాలను రద్దు చేయండి

    January 27, 2021 / 08:20 PM IST

    Rahul Gandhi నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. జనవరి 26న రైతులు చేపట్టిన ట్రాక్టర్​ ర్యాలీ సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద హింసాత్మక ఘటనలు జరిగిన నేపథ్యంలో ఈ మేరక�

    రైతుల ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించింది ఇతడే..బీజేపీతో సంబంధాలు

    January 27, 2021 / 06:21 PM IST

    Deep Sidhu మంగళవారం ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారడంపై దేశవ్యాప్తంగా కొత్త చర్చ మొదలైంది. అసలు ఉద్యమాన్ని దారి మళ్లిస్తుంది ఎవరూ..? దీని వెనుక ఎవరున్నారు..? ఇంతలా రైతులు దాడి చేయడానికి ప్రేరేపించింది ఎవరన్నదీ ఇప్పడు హాట్‌టాపిక్

    సాగు చట్టాలపై పోరాడుతున్న అన్నదాతలకు బ్రిటన్ రైతుల సంఘీభావం

    January 26, 2021 / 07:27 PM IST

    Farmers across UK  నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో 60 రోజులగా అన్నదాతలు చేస్తోన్న నిరసనకు బ్రిటన్ రైతులు సంఘీభావం తెలిపారు. భారతీయ రైతులకు సంఘీభావం తెలుపుతూ బ్రిటన్ నలుమూలలనుంచి రైతులు సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేశారు. భారతీయ రైతుల ఆ

    రాజధాని హింస..రైతుల ముసుగులో చొరబడ్డ సంఘ విద్రోహ శక్తుల పనే

    January 26, 2021 / 05:18 PM IST

    Samyukta Kisan Morcha సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఇవాళ ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్​ ర్యాలీ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలను సంయుక్త కిసాన్​ మోర్చా తీవ్రంగా ఖండించింది. వాటితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేసింది. తాము ఎన్ని ప్రయత్నాలు చేసినా �

    రైతుల ట్రాక్టర్ ర్యాలీకి సర్వం సిద్దం

    January 25, 2021 / 09:37 PM IST

    Farmers’ Tractor Rally సాగుచట్టాలకు వ్యతిరేకంగా రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్​ ర్యాలీకి సర్వం సిద్ధమైంది. ఈ ర్యాలీలో 2లక్షలకుపైగా ట్రాక్టర్లతో రైతులు రంగంలోకి దిగుతుండగా.. ఇందుకు సంబంధించి ఇప్పటికే రోడ్​ మ్యాప్​ను సిద్ధమైంద�

    రైతన్నలకు శాల్యూట్..వ్యవసాయ రంగంలో సంస్కరణలతో మేలే

    January 25, 2021 / 08:36 PM IST

    President Ram Nath Kovind మంగళవారం(జనవరి-26,2021)దేశం 72వ గణతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్న నేపథ్యంలో ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగించారు రాష్ట్రపతి రామన్​నాథ్​ కోవింద్​. కొన్ని సందర్భాల్లో తలెత్తే ప్రతికూలతలు గొప్ప పాఠాలు నేర్పిస్తాయని.. అవే మనల్ని మరింత శక్తి�

    పవార్ ఫైర్ : కంగనా రనౌత్ ని కలుస్తారు..రైతులని కలవరా?

    January 25, 2021 / 06:52 PM IST

    Sharad Pawar కేంద్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. నూతన వ్యవసాయ చట్టాలకు వ‌్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా సోమవారం(జనవరి-25,2021)ముంబై ఆజాద్ మైదానంలో నిర్వహించిన సభలో పాల్లొన్న శరద్ �

    ఆజాద్ మైదాన్ కి పోటెత్తిన అన్నదాతలు

    January 25, 2021 / 03:25 PM IST

    Farmer Protests నూతన వ్యవసాయ చట్టాలకు వ‌్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా సోమవారం(జనవరి-25,2021) ముంబైలోని ఆజాద్‌ మైదానంలో నిర్వహిస్తున్న సభకు రైతులు పోటెత్తారు. మహారాష్ట్ర నలుమూలల నుంచి సభకు రైతులు భారీగా తరలివచ్చారు. మహ

10TV Telugu News