Farmers

    మోడీకి సీఎం కేసీఆర్ లేఖ, రైతులను ఆదుకొనేందుకు రూ. 600 కోట్లు ఇవ్వండి

    October 17, 2020 / 07:14 AM IST

    CM KCR Writes Letter To PM Modi : మూడు రోజులపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు తెలంగాణలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. చేతికొచ్చిన పంట నీటి పాలైంది. భారీ వ‌ర్షాలు రైత‌న్నను సైతం నిండా ముంచాయి. జరిగిన నష్టంపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తోన్న రాష్ట్

    వరల్డ్ ఫుడ్ డే : రైతులపై మోడీ ప్రశంసలు…75రూపాయల నాణెం రిలీజ్

    October 16, 2020 / 03:19 PM IST

    World Food Day 2020 ఇవాళ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏఓ)75వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. 1945లో ఐక్యరాజ్యసమితి ఏర్పాటుచేసిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్((FAO) 75 వ వార్షికోత్సవం సందర్భంగా…భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75 రూపాయల స్మార‌క నాణాన్�

    బాబుపై సజ్జల ఫైర్ : ఎన్ని 300 రోజులైనా చేసుకో…నిజమైన రైతులు దానికోసమే ఎదురుచూస్తున్నారు

    October 12, 2020 / 07:17 PM IST

    SAJJALA SLAMS CHANDRABABU OVER AMARAVATI టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. అమరావతి ఉద్యమం పేరిట ‘300 రోజుల’ పేరుతో ఓ హడావుడి కార్యక్రమం చేస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు,ఆయన తనయుడు నారా లోకేష్‌ తీరు పట్ల తీవ్ర స�

    మోడీకి రైతులు ధన్యవాదాలు చెబుతున్నారు…నిర్మలాసీతారామన్

    October 7, 2020 / 05:00 PM IST

    NIRMALA SITARAMAN ON FARM BILLS కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ఇవాళ కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్నారు. విజయవాడ చేరుకున్న ఆమెకు.. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ మాధవ్​, నూజివీడు సబ్ కలెక్టర్, ఇతర బీ�

    Apex Council : ఏపీతో అమీతుమీ, రైతును కాపాడుకొనేందుకు దేనికైనా రెడీ

    October 2, 2020 / 06:33 AM IST

    Apex Council Meeting : ఏపీతో అమీతుమీకే తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) సిద్ధమయ్యారు. ఆరో తేదీన జరిగే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌ (Apex Council Meeting) లో బలంగా వాదనలు వినిపించాలని డిసైడ్ అయ్యారు. వ్యవసాయాన్ని.. రైతులను కాపాడుకునేందుకు దేవునితో ఆయినా కొట్లాటకు సిద్ధమని స్పష్టం �

    APలో పంటల గిట్టు బాటు (minimum support price) ధరలు, ఏ పంటకు ఎంతంటే

    October 1, 2020 / 07:40 AM IST

    support price : ఏపీలో రైతు సంక్షేమమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న జగన్‌ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఏయే పంటకు ఎంత మద్దతు ధరో ఇస్తారో అధికారికంగా 2020, అక్టోబర్ 01వ తేదీ గురువారం ప్రకటించింది. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాదన్న బెంగ రైతులకు అస్సలు అక్�

    రైతుల సంక్షేమం కోసం, కనీస మద్దతు ధరపై CM JAGAN కీలక ప్రకటన

    October 1, 2020 / 06:58 AM IST

    cm jagan : ఏపీలో రైతుల సంక్షేమమే ధ్యేయంగా వ్యవసాయ ఉత్పత్తులకు ప్రభుత్వం మద్దతు ధరలు (minimum-support-price) ప్రకటించనుంది. కనీస మద్దతు ధరలో రాజీ పడొద్దని సీఎం జగన్మోహన్‌రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. ప్రభుత్వం ఖరారు చేసే మద్దతు ధర కంటే తక్కువకు పంటలు కొనుగోలు

    ఏపీలో మరో కొత్త పథకం ప్రారంభం.. రైతులకు ఉచితంగా బోర్లు, కేసింగ్ పైపులు, మోటర్లు

    September 28, 2020 / 03:19 PM IST

    ap cm jagan launch ysr jala kala scheme.. ఏపీ సీఎం జగన్ నవరత్నాల్లో మరో హామీని అమలు చేశారు. రాష్ట్రంలో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. ఈసారి రైతులకు గుడ్ న్యూస్ వినిపించారు. ఏపీ సీఎం జగన్ సోమవారం(సెప్టెంబర్ 28,2020) ఉదయం వైఎస్ఆర్ జలకళ పథకాన్ని క్యాంపు కార్యాలయం నుంచ�

    కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    September 27, 2020 / 05:16 PM IST

    రైతుకు మార్కెట్ స్వేచ్ఛ, వ్యవసాయ రంగం బలోపేతం అంటూ కేంద్రం తీసుకువచ్చిన మూడు వివాదాస్పద బిల్లులు(నిత్యావసర సరుకుల సవరణ బిల్లు-2020, ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్, ఫెసిలియేషన్ బిల్లు- 2020, ఫార్మర్స్ ఎంపవర్ మెంట్ అండ్ ప్రొటక్ష�

    రైతుల ఆత్మహత్యలపై డేటా లేదు: కేంద్రం

    September 21, 2020 / 05:54 PM IST

    దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఎంతమంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారనే విషయంపై స్పష్టత ఇవ్వలేమని కేంద్రం తెలిపింది. రైతుల ఆత్మహత్యలపై కేంద్రం దగ్గర ఎటువంటి డేటా లేదని సోమవారం హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి రాజ్యసభకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధా�

10TV Telugu News