Home » Farmers
TikTok ఎంతో మందిని స్టార్స్ ను చేసేసింది. ఎంతోమందిని ఫాలోవర్స్ ను సంపాదించి పెట్టింది. ఇలాగే తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేటకు చెందిన యంగ్ మేన్ గడ్డం రాజు మంచి పేరు సంపాదించాడు. కానీ..ఈయన ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచివేసింది. రాఖీ పండుగ ముందు రో�
రైతుల సంక్షేమం లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. అన్నదాతలకు అండగా నిలవాలని సీఎం జగన్ నిర్ణయించారు. రైతుల ఇబ్బందులు తొలగించే విధంగా చర్యలు చేపడుతున్నారు. తాజాగా రైతుల విషయంలో సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే సీజన్ కల్ల�
రైతుల సంక్షేమం లక్ష్యంగా జగన్ ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా రైతులకు మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ అగ్రిల్యాబ్స్ ఏర్పాట్లు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం రైతాంగానికి ఎంతగానో మేలు చేయనుంది. జిల్ల�
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అరుదైన కప్పలు కనిపించాయి. మధ్యప్రదేశ్లోని నర్సింగ్పూర్ జిల్లాలో ఒక చెరువులో వందలాది అరుదైన జాతి పసుపు కప్పలు కనిపిస్తున్నాయి. ఈ పసుపు కప్పలను చూసి, రైతులు తొలుత విషపూరితంగా అంచనా వేశారు. ఇంత పెద్ద సంఖ్యలో ముదురు ప�
‘మీ గ్రామాల పొలాలకు నీళ్లిద్దాం.. ఎలా చేస్తే లాభమో చెప్పండి’ అని స్వయంగా రైతులకు ఫోన్చేసిన ముఖ్యమంత్రిని ఎప్పుడైనా చూశారా? ఇంజినీర్లతో కూర్చుని నీళ్లను ఎలా తరలిద్దామో చర్చించుకుందాం.. హైదరాబాద్కు రమ్మంటూ రైతులను సీఎం ఆహ్వానిస్తారని ఎప
వైయస్సార్ జయంతి సందర్భంగా రైతు దినోత్సవం నిర్వహిస్తున్న ఏపీ ప్రభుత్వం పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా సీఎం జగన్ రైతులకు లబ్ధి చేకూర్చే పలు కార్యక్రమాలు ప్రారంభించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వివిధ జిల్లాలల
కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో మరో వజ్రం లభ్యమైంది. ఈసారి పగిడిరాయిలో ఓ గొర్రెల కాపరికి వజ్రం దొరికింది. ఆ వజ్రాన్ని అతడు స్థానికి వ్యాపారికి రూ.3.60లక్షలకు విక్రయించాడు. అయితే ఆ వజ్రం విలువ ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. గొర్రెల కాపరిని మోసం చే�
కోవిడ్-19 మహమ్మారితో కుదేలైన ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజ్ లో మూడవ విడత ఉద్దీపన చర్యలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం(మే-15,2020)ప్రకటించారు. వ్యవసాయం, సాగు అనుబంధ రంగా
కరోనావైరస్ నుంచి పంజాబ్ రైతులకు తాత్కాలిక విముక్తి కల్పించారు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఈ మేరకు శుక్రవారం కీలక ప్రకటన చేశారు. జిల్లాల వారీగా రైతులకు లాక్ డౌన్ నుంచి ఉపశమనం ఇస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కోతకు వచ్చిన 185 లక్�
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులపైనా తీవ్ర ప్రభావం చూపనుందా? ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత పడనుందా?