Farmers

    రైతులకు శుభాకాంక్షలు…నవ భారతం కోసమే వ్యవసాయ సంస్కరణలు

    September 21, 2020 / 04:09 PM IST

    పార్లమెంటు ఆమోదం పొందిన రెండు వ్యవసాయ బిల్లులు రైతుల ఆర్థిక స్థితిగతులను మారుస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వ్యవసాయ మార్కెట్లకు ఈ బిల్లులు వ్యతిరేకం కాదని మోడీ స్పష్టం చేశారు. ఇంతకు ముందున్న తరహాలోనే మార్కెట్లు కొనసాగుతాయని భరోసా �

    లక్ష రూపాయల పంట నష్టపోతే, పరిహారంగా ఒక్క రూపాయి ఇచ్చిన ప్రభుత్వం.. ఓ రైతు దీనగాథ

    September 21, 2020 / 01:42 PM IST

    దేశంలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా ఉంది. రైతుల గోడు పట్టించునే వారు లేరు. మాది రైతు సంక్షేమ ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే వారే కానీ, ఏ ప్రభుత్వం కూడా వారిని ఆదుకోవడం లేదు. అందరికీ అన్నం పెట్టే అన్నదాతే, పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఎదురవుత�

    కొత్త వ్యవసాయ బిల్లు తేనేపూసిన కత్తి, రాజ్యసభలో వ్యతిరేక ఓటు వేయాలని ఎంపీలకు సీఎం కేసీఆర్ ఆదేశం

    September 19, 2020 / 02:53 PM IST

    కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యతిరేకించారు. వ్యవసాయ బిల్లుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ బిల్లు.. తేనేపూసిన కత్తిలాంటిది అని కేసీఆర్ వర్ణించారు. దాన్ని కచ్చితంగా వ్యతిరేకించి తీరాలని కామెంట్ చేశారు. వ�

    వ్యవసాయ బిల్లులపై రైతులను తప్పుదోవ పట్టిస్తున్న విపక్షాలు

    September 18, 2020 / 03:45 PM IST

    వ్యవసాయ రంగానికి సంబంధించిన మూడు కొత్త బిల్లులపై విపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మండిపడ్డారు. ఈ మూడు కొత్త బిల్లుల వల్ల రైతులకు స్వేచ్ఛ లభిస్తుందని ప్రధాని అన్నారు. కానీ దశాబ్దాల పాటు దేశాన్ని పాలించి�

    కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ రాజీనామా

    September 17, 2020 / 09:36 PM IST

    అకాలీదళ్ కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ బాదల్ తన పదవికి రాజీనామా చేశారు. మిత్రపక్షమైన బీజేపీకి వ్యవసాయ రంగ బిల్లులకు ప్రారంభ మద్దతు ఇవ్వడంపై పంజాబ్‌లోని రైతుల నుంచి తమ పార్టీకి వ్యతిరేకత ఎదురైంది. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గానికి బాద

    జగన్ పాలనలో రైతులు ఆనందంగా ఉన్నారు, చంద్రబాబు విష ప్రచారం ఆపాలి

    September 15, 2020 / 11:31 AM IST

    జగన్ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. అధికారంలో ఉన్న సమయంలో ఏనాడూ రైతుల గురించి ఆలోచన చేయని చంద్రబాబు, ఇప్పుడు జగన్ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారంటే విడ్డూరంగా ఉందన్నారు. చాలా బాధ కూడా �

    కాళేశ్వరం నీళ్లతోనే నా పంట పండింది..కేసీఆర్ మక్క పంట

    August 31, 2020 / 06:45 AM IST

    కాళేశ్వరం నీళ్లతోనే నా పంట పండింది..కేసీఆర్ మక్క పంట కాళేశ్వరం నీళ్లతోనే నా పంట పండింది..బోరు నీళ్లతో పండింది కాదు..కేసీఆర్ వరద కాలువ నీళ్లతో తాను వేసిన మక్క పంట పండిందని..ఇది కేసీఆర్ మక్క పంట అంటూ ఓ రైతు చెబుతున్నాడు. సోషల్ మీడియాలో ఈ రైతుకు సం�

    మోడీ 68వ మన్‌ కీ బాత్ : బొమ్మల హబ్ గా భారత్…రైతులపై ప్రశంసలు

    August 30, 2020 / 03:15 PM IST

    భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం(ఆగస్టు-30,2020) 68వ మన్‌ కీ బాత్‌ కార్యక్రమాన్ని పురష్కరించుకుని జాతినుద్ధేశించి మాట్లాడారు. మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో పలు కీలక విషయాలపై మోడీ మాట్లాడారు. దేశ ప్రజలందరూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని, అందరూ

    పెళ్లి రోజున శంకుస్థాపన, నాకు గుర్తుండిపోతుంది – సీఎం జగన్

    August 28, 2020 / 12:57 PM IST

    పెళ్లిరోజున ప్రాజెక్టు ప్రారంభం అవుతుంది కాబట్టి, ఈ ప్రాజెక్టు తనకు ఎప్పటికీ గుర్తు ఉండిపోతుందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌ వేదాద్రి ఎత్తిపోతల పథకానికి ఆయన వీడియో లింక్‌ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ…�

    రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు.. రూ .17 వేల కోట్లు విడుదల

    August 9, 2020 / 02:07 PM IST

    ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా లక్ష కోట్ల ఫైనాన్సింగ్ సదుపాయాన్ని ప్రారంభించారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రాయితీ రుణాలు ఇవ్వడానికి రూ .1 లక్ష కోట్ల కార్పస్‌తో అగ్రి-ఇన్‌

10TV Telugu News