Home » Farmers
అమరావతి పరిరక్షణ సమితి నేతలు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. ఇవాళ(ఫిబ్రవరి 03,2020) జేఏసీ నేతలు, రైతులు పలువురు కేంద్ర మంత్రులను కలువనున్నారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్ల మెంట్ లో ప్రవేశ పెట్టిన 2020-21 బడ్జెట్ లో రైతులకు, మహిళలకు పెద్ద పీట వేశారు. గ్రామీణ మహిళల కోసం ప్రత్యేకంగా ఓ పథకం తీసుకువచ్చారు. గ్రామీణ మహిళలకు ఆర్థిక చేయూత నివ్వడానికి ధాన్యలక్ష్మి పేరుతో �
రైతులకు పెట్టుబడి సాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం రైతుబంధు. ఈ పథకాన్ని కేంద్రం ప్రశంసించింది. రైతుబంధు ఓ వినూత్న ఆలోచన అని
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ(ఫిబ్రవరి-1,2020) పార్లమెంట్ లో 2020-21 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆమె కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. అందులో ఒకటి రైతులకు ప్రత్యేక రైలు సర్వీస్. రైతుల కోసం,వారి ఆదాయా�
బడ్జెట్ 2020కి మోడీ సర్కార్ రెడీ అయింది. మరికొన్ని గంటల్లో బడ్జెట్ ప్రసంగాన్ని పార్లమెంట్ లో చదవి వినిపించనున్నారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. అయితే శనివారం(ఫిబ్రవరి-1,2020)పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ 2020లో రైతలు రెండు కీ�
మహాగ్ని గుండమై మందడం మండుతోంది.. తల్లడిల్లిన తుళ్ళూరు తిరగబడి చెండుతోంది.. దండయాత్రకు అండగా.. దొండపాడు కదిలింది. పెనుమాక పోలికేకతో పెనునిద్దుర వదిలింది.. నిడమర్రు, నెక్కల్లు నిగ్గదీసి అడుగుతున్నాయి. అనంతవరం ఐనవోలు.. నీరుకొండ.. వెలగపూడి.. బోరు�
కర్ణాటక సీఎం యడియూరప్ప కొత్త గెటప్ లో కనిపించారు. ఎప్పుడూ వైట్ షర్ట్,వైట్ ఫ్యాంట్ తో కన్పించే ఆయన ప్రస్తుతం దావోస్ లో సరికొత్త గెటప్ లో కనిపించి అందరినీ సర్ ప్రైజ్ చేశారు. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్న ఆయన సూటు, టై ధరి�
ఏపీ సీఎం పాలన అంతా తుగ్లక్ పాలన అని అందరూ విమర్శిస్తున్నారనీ..కానీ జగన్ ది తుగ్లక్ పాలన కాదు జగ్లక్ పాలన అంటూ ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. జగన్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారనీ తనకు వ్యతిరేకంగా మాట�
ఆంధ్రప్రదేశ్ ను 3 రాజధానులుగా ఏర్పాటు చేసే అంశంపై బుధవారం హై కోర్టులో విచారణ జరగనుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాజధాని రైతులు హై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలని 37 మంది రైతులు కోరారు. సీఆర�
అమరావతి నుంచి రాజధాని తరలిపోతుందని, తమ భవిష్యత్తు అంధకారం అవుతుందని ఆందోళనలో ఉన్న రైతులకు సీఎం జగన్ శుభవార్త వినిపించారు. వారికి రిలీఫ్ ఇచ్చే