Farmers

    జగన్ ఫిక్సయ్యారు : 3 రాజధానులపై నేడే అధికారిక ప్రకటన..?

    January 20, 2020 / 01:11 AM IST

    ఏపీ రాజధాని భవితవ్యం ఇవాళ(జనవరి 20,2020) తేలిపోనుంది. రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణలో కీలక ఘట్టానికి అసెంబ్లీ వేదిక కానుంది. మూడు రాజధానుల ప్రతిపాదనపై

    మళ్లీ పాత ఉడా..? : రాజధాని లేనప్పుడు CRDA ఎందుకు

    January 18, 2020 / 11:33 AM IST

    అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఏర్పాటుకు కావల్సిన భూమిని సేకరించడానికి, అర్బన్ ప్లానింగ్ అభివృద్ధికి గత ప్రభుత్వం 2014లో ఉడాను రద్దు చేసి, సీఆర్‌డీఏ చట్టాన్ని తీసుకొచ్చింది. రాజధాని ప్రాంతంలో 33 వేల ఎకరాల భూ సమీకరణ ఒప్పందం కుదుర్చుకున్న 21వేల మంద�

    రాజధాని తరలింపు అసాధ్యం : మోడీ చూస్తూ ఊరుకోరు

    January 18, 2020 / 09:12 AM IST

    ఏపీ రాజధాని అంశంపై రగడ కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మూడు రాజధానులు ఖాయం అని వైసీపీ నేతలు అంటుంటే.. రాజధాని

    CRDA కార్యాలయానికి రైతుల క్యూ

    January 18, 2020 / 01:27 AM IST

    అమరావతి రైతులతో తుళ్లూరు CRDA ఆఫీసు కిక్కిరిసిపోతోంది. రాజధాని తరలింపుపై హై పవర్ కమిటీకి అభిప్రాయాలు చెప్పేందుకు రైతులు వస్తున్నారు. తమ అభిప్రాయాలు చెప్పేందుకు మరికొంత సమయం కావాలని రైతులు హై కోర్టులో పిల్ దాఖలు చేశారు. సోమవారం మధ్యాహ్నం 2 గంట

    రాజధాని రైతులకు ఊరట : గడువు పెంచమని సీఆర్డీఏను ఆదేశించిన హైకోర్టు

    January 17, 2020 / 03:35 PM IST

    రాజధాని  ప్రాంత రైతులు తమ సమస్యలు ప్రభుత్వానికి చెప్పుకోటావికి ఇచ్చిన గడువును పెంచాలని హై కోర్టు సీఆర్డీఏను ఆదేశించింది. తమకు ఇచ్చిన గడువు సరిపోవటంలేదని దాన్ని పెంచాలని కోరుతూ రాజధాని రైతులు హై కోర్టులో  పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై �

    అమరావతిలో మహిళలపై పోలీసులు తీరు పట్ల హైకోర్టు సీరియస్

    January 17, 2020 / 09:44 AM IST

    ఏపీ రాజధాని అమరావతి గ్రామాల్లో 144 సెక్షన్ అమలు,  పోలీస్ యాక్ట్ 30 అమలు, విజయవాడలో ధర్నా చేసిన మహిళల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల  హైకోర్టు తప్పు పట్టింది. అమరావతి రైతులు, న్యాయవాదులు,మహిళలు  హై కోర్టులో దాఖలు చేసిన పిటీషన్లపై శుక్�

    3 రాజధానులు చేస్తే రాష్ట్రం శ్మశానమే అవుతుంది – జేసీ దివాకర రెడ్డి

    January 16, 2020 / 09:33 AM IST

    ఏపీ సీఎం జగన్ పై మాజీ ఎంపీ జేసీ దివాకర రెడ్డి సంచలనవ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో కేసీఆర్ చేసిన ఆర్ధిక సాయాన్ని జగన్ ఎప్పుడో  చెల్లించేసి గురు భక్తిచాటుకున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. ఒకే ఒక్క  డీల్ లో  జగన్ కు వేయి కోట్లు వచ్చాయని చెబుత

    అమరావతి జోలికొస్తే సీఎం జగన్ రాజకీయ పతనం మొదలవుతుంది

    January 16, 2020 / 08:57 AM IST

    ఏపీలో రాజధాని రగడ కంటిన్యూ అవుతోంది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలో రైతులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. మూడు రాజధానులు వద్దు ఒక

    నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

    January 15, 2020 / 02:46 PM IST

    నిజామాబాద్ రైతుల కల నెలవేరబోతోంది. పండుగ రోజు నిజామాబాద్ రైతులకు కేంద్రం తీపి కబురు అందించింది. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేసే దిశగా.. బోర్డు డైరెక్టర్లుగా ఐఏఎస్‌ అధికారులను కేంద్రం నియమించింది. త్వరలో అధికారికంగా ఉత్తర్వులు జారీ

    రైతుల కన్నా ఎక్కువ : దేశంలో పెరిగిన నిరుద్యోగుల ఆత్మహత్యలు

    January 14, 2020 / 04:28 AM IST

    దేశంలో ఇప్పుడు నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. భారత్ లో రైతుల ఆత్మహత్యల సంఖ్య కన్నా నిరుద్యోగుల ఆత్మహత్యల సంఖ్య అధికంగా పెరినట్లు ఇటీవల నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో విడుదల చేసిన డేటా తెలిపింది. నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోతుండట

10TV Telugu News