Home » FarmingTips
ఎలాంటి రసాయ మందులు వినియోగించకుండా కేవలం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే పంటలు పండిస్తున్నారు. దీంతో వినియోగదారులు నేరుగా ఇంటి వద్దకు వచ్చి దిగుబడులను కొనుగోలు చేసుకుంటున్నారు.
ఆర్ధిక స్తోమతనుబట్టి షెడ్లను నిర్మాణం చేపట్టి, తూర్పు, పడమర దిశల్లో చల్లని వాతావరణం వుండేటట్లు చూసుకోవాలి. కుందేలు పుట్టిన ఐదు ఆరు నెలల వయస్సుకే సంతాన ఉత్పత్తి చేయాడానికి సిద్దంగా ఉంటాయి. కుందేళ్లకు ప్రత్యేకంగా గర్భధారణ సమయం అంటూ ఏ
తక్కువ సమయంలోనే పంట దిగుబడులు చేతికి రావడం, అదికూడా నిరంతరంగా ఉండటంతో ప్రతిరోజు డబ్బులు వస్తున్నాయంటున్నారు రైతు శ్రీనివాస్. సంప్రదాయ పంటలతో పోలిస్తే కూరగాయ పంటలే మేలంటున్నారు.
మార్కెట్ లో గోరుచిక్కుడకు నిలకడమైన ధరలు ఉంటుండటంతో ఈ గ్రామంలో ప్రతి రైతు గోరుచిక్కుడు ను సాగుచేస్తుంటారు. దాదాపు ఈ ఒక్క గ్రామంలోనే 100 ఎకరాల్లో ఈ పంటను సాగుచేస్తున్నారంటే అర్ధం చేసుకోవచ్చు. పెద్దగా చీడపీడలు ఉండవు.
ఆదివాసీ రైతులు రాజ్మా పంటను సాగు చేస్తున్నారు. రాజ్మాకు అంతర్జాతీయ మార్కెట్లో అత్యధిక గిరాకీ వుంది. జిల్లాలో పండించిన రాజ్మా 60 శాతం ఉత్తర భారతదేశానికి ఎగుమతి అవుతుంది.
ప్రస్తుతం పుట్టగొడుగులకు మార్కెట్లో బాగానే డిమాండ్ ఉంది. ఇది చాలా లాభదాయకమైన వ్యాపారం. పుట్టగొడుగుల పెంపకానికి పెద్ద పొలం అవసరం లేదు. మీ ఇంట్లోనే నాలుగు గోడల మధ్య ఎంచక్కా పుట్టగొడుగులను సాగు చేయవచ్చు.
వర్షాకాలంలో పశువులకు అంటువ్యాధులు సోకే ప్రమాదం ఎక్కువగా వుంటుంది. దీని ప్రభావం పాల దిగుబడిపై పడుతుంది.
నాటేముందు 70 నుంచి 80 లీటర్ల నీటికి 2కిలోల అజోస్పైరిల్లమ్ జీవన ఎరువు కలిపిన ద్రావణంలో నారు వేర్లను 10 నిమిషాలపాటు ముంచి నాటుకుంటే నత్రజని సహజసిద్ధంగా మొక్కలకు అంది మొనలు త్వరగా నిలదొక్కుకుంటాయి. యూరియా వాడకాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు.
ప్రస్తుతం పుట్టగొడుగులకు మార్కెట్లో బాగానే డిమాండ్ ఉంది. ఇది చాలా లాభదాయకమైన వ్యాపారం. పుట్టగొడుగుల పెంపకానికి పెద్ద పొలం అవసరం లేదు. మీ ఇంట్లోనే నాలుగు గోడల మధ్య ఎంచక్కా పుట్టగొడుగులను సాగు చేయవచ్చు.
వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్లోనూ రైతులు మంచి లాభాలు పొందుతున్నారు. అందులో రొయ్యల పెంపకం ఒకటి. ఆంధ్రప్రదేశ్ లో వనామి రొయ్యల సాగు విస్తృతంగా సాగవుతోంది. అయితే, వాతావరణ మార్పులు , పలు రకాల వ్యాధులు వస్తున్నాయి.