Home » Fee Reimbursement
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల ...
దేని పైన పోరాటం చేస్తున్నారో ముందు వారికి స్పష్టత ఉంటే బాగుంటుందని నారా లోకేశ్ చెప్పారు.
దారుణ ఓటమి తర్వాత వచ్చిన వైసీపీ తొలి ఆవిర్భావ దినోత్సవం రోజు నిరసనలకే పరిమితం అవడం మాత్రం ఇంట్రెస్టింగ్గా మారింది.
Jagananna Vidya Deevena : సీఎం జగన్ రెండో విడత విద్యాదీవెన నిధులు విడుదల చేశారు. 9.88 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ చేశారు. దాదాపు 11లక్షల మంది విద్యార్థులకు లబ్ది కలిగిందని సీఎం జగన్ చెప్పారు. ఈ సందర్భంగా ఫీజు రీయింబర్స్ మెంట్ పై తనలో ఆలోచన కలిగించిన
జగనన్న విద్యాదీవెన రెండో విడత డబ్బులను ఏపీ ప్రభుత్వం గురువారం(జూలై 29,2021) విడుదల చేయనుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులను జమ చేయనున్నారు.
పరీక్షలు రద్దు చేయడం చాలా తేలిక, నిర్వహించడమే కష్టమని ఏపీ సీఎం జగన్ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే పరీక్షల నిర్వాహణకు మొగ్గు చూపుతున్నామని తెలిపారు.
ఏపీలోని విద్యార్థులకు సీఎం జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. 2018-19 సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్ మెంట్ రూ. 1800 కోట్ల బకాయిలు చెల్లించడమే కాకుండా..3 త్రైమాసికాలకు సంబంధించి ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా చెల్లించామని సీఎం జగన్ వెల్�
ఏపీ సీఎం జగన్ డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్ వినిపించారు. చదువుకోవడానికి ఆర్థిక సాయం చేస్తామన్నారు. ప్రతి విద్యార్థి ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఇందుకోసం ఏటా
అమరావతి: పంచాయతీ పన్నులు కట్టకుండా, టీచర్లకు, లెక్చరర్లకు సరైన జీతాలు ఇవ్వని మోహన్ బాబు ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆరోపించారు. అక్రమాలకు పాల్పడుతున�