-
Home » fertilizers
fertilizers
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. భారత్లో పెరగనున్న ఈ వస్తువుల ధరలు!
ఈ యుద్ధం మరింత పెరిగితే.. ఈ ఉత్పత్తుల ధరలపై ప్రభావం తప్పదని భావిస్తున్నారు.
ప్రస్తుతం పత్తిలో చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం
Fertilizers Cotton Crop : ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సమయానుకూలంగానే పలకరించాయి. అనంతరం వరుణుడు ముఖం చాటేశాడు.. అడపా దడప కురుస్తున్న వర్షాలకు చాలా వరకు రైతులు పత్తిని విత్తారు.
ఫర్టిగేషన్ ద్వారానే మొక్కలకు బలం.. డ్రిప్ ద్వారా ఎరువులు అందించడంలో మెళకువులు!
Fertilizers Through Drip System : చాలామంది రైతులకు ఫెర్టిగేషన్ పట్ల సరైన అవగాహన లేకపోవటం వల్ల డ్రిప్ పరికరాలు దెబ్బతిని, మన్నిక తగ్గిపోతోంది. మరి డ్రిప్ ద్వారా ఎరువులు అందించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
రబీ వరి సాగులో ఎరువుల యాజమాన్యం
Rabi Fertilizers : కొన్ని ప్రాంతాల్లో వరిపైరు 10-20 రోజుల దశకు చేరుకుంది. ఈ సమయంలో వరిపైరు ఏపుగా ఆరోగ్యంగా పెరగాలంటే ఎరువుల యాజమాన్యం పట్ల రైతులు శ్రద్ధ వహించాలి. సాధారణంగా రబీకాలంలో స్వల్పకాలిక రకాలను సాగుచేస్తారు
మొక్కజొన్నలో ఎరువులు, సస్యరక్షణ
Crop Protection in Maize : వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది. ఆహారంగానే కాక , దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను ఉపయోగించడం జరుగుతుంది.
Rice Cultivation : వరిలో ఎరువుల యాజమాన్యం
ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాలుకు చాలా వరకు వరినారుమడులు దెబ్బతిన్నాయి. నాట్లు ఆలస్యమయ్యాయి. ఈ సమయంలో వరిపైరు ఏపుగా ఆరోగ్యంగా పెరగాలంటే ఎరువుల యాజమాన్యం పట్ల రైతులు శ్రద్ధ వహించాలి.
Fertilizers and Pest Control : వరిలో ఎరువులు, పురుగుల నివారణ
రెండు తెలుగు రాష్ట్రాల్లో వరి ప్రధాన పంట. దీనిని పలు వాతావరణ పరిస్థితులలో రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ వరి సాగుకు రైతులు సిద్దమయ్యారు. సాగునీటి వసతి ఉన్న రైతులు ఇప్పటికే చాలా వరకు వరినాట్లు వేసుకున్నారు.
Watermelon Cultivation : ఎల్లో రకం పుచ్చ సాగుతో లాభాలు ఆర్జిస్తున్న తిరుపతి జిల్లా రైతు
వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా మధ్యస్థ సైజు, చిన్న సైజులో కాయల వచ్చే హైబ్రిడ్ ల అభివృద్ధి జరగటం.. ఇటు పలు రంగుల్లో అందుబాటులోకి రావటంతో పాటు అన్నికాలాల్లోను సాగుచేయదగ్గ రకాలు లభిస్తుండటంతో కొంతమంది రైతులు ఏడాది పొడవునా పుచ్చసాగు చేస్తూ
ఇకపై రైతులు రోడ్డెక్కే పరిస్థితి రాకూడదు, సీఎం జగన్ కీలక నిర్ణయం
రైతుల సంక్షేమం లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. అన్నదాతలకు అండగా నిలవాలని సీఎం జగన్ నిర్ణయించారు. రైతుల ఇబ్బందులు తొలగించే విధంగా చర్యలు చేపడుతున్నారు. తాజాగా రైతుల విషయంలో సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే సీజన్ కల్ల�
వైఎస్ఆర్ అగ్రిల్యాబ్స్, రైతులకు సీఎం జగన్ మరో గుడ్ న్యూస్
రైతుల సంక్షేమం లక్ష్యంగా జగన్ ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా రైతులకు మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ అగ్రిల్యాబ్స్ ఏర్పాట్లు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం రైతాంగానికి ఎంతగానో మేలు చేయనుంది. జిల్ల�