fever

    ఏపీలో కరోనా ఫీవర్ : 39 కొత్త కేసులు

    April 22, 2020 / 12:47 AM IST

    ఏపీలో ఇంకా కరోనా వీడడం లేదు. విస్తృతంగా విస్తరిస్తోంది. దీంతో కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రధానంగా కర్నూలు, గుంటూరు జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. 2020, ఏప్రిల్ 20వ తేదీ సోమవారం ఉదయం నుంచి ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్ర వ్యాప్త

    ఏపీలో కరోనా ఫీవర్ : గుంటూరు గజగజ

    April 15, 2020 / 02:56 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. 2020, ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం ఒక్కరోజే మరో 44 మందికి కరోనా పాజిటివ్ రాగా… మొత్తం కేసులు 483కు పెరిగాయి. వీటిల్లో ఎక్కువగా… ఢిల్లీ జమాత్‌కు వెళ్లి వచ్చినవారు, వారి కుటుంబ సభ్యు�

    విరేచనాలు, వికారం లేదా వాంతులు.. తొలి కరోనా లక్షణం ఇదే కావొచ్చు

    April 1, 2020 / 03:43 AM IST

    ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అంతు చూసేందుకు శాస్త్రవేత్తలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో ఉన్నారు.

    కరోనా రోగి ఉన్నాడని..పైలట్ ఏం చేశాడో తెలుసా

    March 24, 2020 / 02:13 AM IST

    కరోనా…ప్రస్తుతం ఎక్కడ చూసినా దీనిపైనే హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ఈ వైరస్ ని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. కానీ..ఈ వైరస్ సోకిన వారి దగ్గరకు వెళ్లాలంటేనే జనాలు జంకుతున్నారు. ఈ వ్యాధి తమకు ఎక్కడ సోకుతుం�

    ఏపీలో కరోనా : ఆ జిల్లాల్లో టెన్షన్..కర్నూలులో అనుమానిత వ్యక్తి ఎక్కడ

    March 16, 2020 / 01:11 AM IST

    ఏపీలోని పలు జిల్లాల్లో కరోనా అనుమానితుల కేసులు నమోదవ్వడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. కృష్ణా జిల్లాలో వైరస్ కలకలం రేపడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎవరైనా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న వారిని వెతికి పట్టుకునే పనిలో పడ్డారు.

    కరోనాపై కేంద్రం కీలక నిర్ణయం, జాతీయ విపత్తుగా గుర్తింపు

    March 14, 2020 / 12:16 PM IST

    ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ను కేంద్ర ప్రభుత్వం ఓ విపత్తుగా(notified disaster) గుర్తించింది. అలాగే కరోనా బాధితులను ఆదుకోవాలని కేంద్రం నిర్ణయించింది. కరోనా వైరస్‌తో

    తిరుమలలో కరోనా వ్యాపించకుండా టీటీడీ కీలక నిర్ణయం

    March 12, 2020 / 02:37 PM IST

    కరోనా వైరస్ ను డబ్ల్యూహెచ్ వో ప్రపంచ మహమ్మారిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం ఉంది. ఈ క్రమంలో పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో కరోనా వైరస్

    కరోనా ప్రతి సంవత్సరం వస్తుంది, బాంబు పేల్చిన సైంటిస్టులు

    March 4, 2020 / 02:51 AM IST

    కరోనా వైరస్.. చైనాలోని వుహాన్ కేంద్రంగా పుట్టిన ఈ మహమ్మారి చైనాని సర్వ నాశనం చేసింది. ఇప్పుడు ప్రపంచ దేశాలపై పడింది. 70కుపైగా దేశాల్లో వ్యాపించిన కరోనా..

    వైద్యం చేయించలేక కన్నకూతుర్నేగొంతునులిమి చంపేసిన తండ్రి

    February 17, 2020 / 09:54 AM IST

    పేదవారికి రోగం వస్తే చచ్చిపోవాల్సిందేనా? పేదవారికి పుట్టిన పిల్లలు రోగం వస్తే ఆ రోగాన్ని నయం చేసే స్థోమత లేకపోయే వారిని చేజేతులా చంపుకోవాల్సిందేనా?చేతిలో చిల్లిగవ్వ లేక బిడ్డను బతికించుకునే స్తోమత లేని ఓ తండ్రి తన కన్నబిడ్డనే చేతులారా చం�

    చైనా అధ్యక్షుడికి కరోనా వైరస్ టెస్ట్‌

    February 12, 2020 / 09:03 AM IST

    చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ముఖానికి మాస్క్ ధరించుకుని దేశ రాజధాని బీజింగ్ లో పర్యటించారు. బీజింగ్ లో ఏర్పాటు చేసిన కరోనా వైరస్ (covid 19) నిర్ధారణ పరీక్షల శిబిరం వద్ద నిర్వహణలను తొలిసారిగా స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్బంగా జిన్ పింగ్ జ్వర పరీక

10TV Telugu News