fight

    కత్తులతో దాడి చేసుకున్న చెన్నై LAW విద్యార్థులు

    October 11, 2019 / 09:55 AM IST

    చెన్నై లా కాలేజీ విద్యార్థులు నడిరోడ్డుపై రౌడీల్లా చెలరేగిపోయారు. సీనియర్ విద్యార్థి ఒకరు కత్తి తీసుకుని జూనియర్‌పై దాడి చేశాడు. ఈ క్రమంలో అశ్విన్ అనే విద్యార్థికి గాయాలయ్యాయి. కొద్ది రోజులుగా సీనియర్-జూనియర్ల మధ్య విభేదాలు జరుగుతున్నాయ�

    ఔట్ గోయింగ్ కాల్స్‌పై Ring Time ఫైట్ : TRAIకు టెలికం కంపెనీల పంచాయితీ 

    September 27, 2019 / 10:14 AM IST

    ప్రముఖ టెలికం నెట్ వర్క్ కంపెనీల్లో రింగ్ టైమ్ వివాదం ట్రాయ్ చెంతకు చేరింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్ ఇండియా రింగ్ టైమ్ విషయంలో పోట్లాడుకుంటున్నాయి. రింగ్ టైమ్ సమయాన్ని పెంచే విషయంలో తమ వాదనను ట్రాయ్ దృష్టికి తీసుకెళ్లిన ట

    షాకింగ్ వీడియో : నాగుపామును రౌండప్ చేసి..హడలెత్తించిన పిల్లులు

    September 17, 2019 / 07:38 AM IST

    నాగుపాము పడగ విప్పిందంటే ఎంతటివారైనా పరుగుపెట్టాల్సిందే. కానీ నాలుగు పిల్లలు నాగుపాముకు చుక్కలు చూపెట్టాయి. రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేశాయి. భయపెట్టాయి. తోకముడిచి పారిపోయేలా చేశాయి. పెరటిలోకి వచ్చిన నాగుపామును నాగుపామును నాలుగు పిల్లులు హ

    సింహాల ఫైట్… సైలెంట్ గా తప్పించుకున్న బర్రె

    September 2, 2019 / 10:14 AM IST

    సింహాల మధ్య జరిగిన ఫైట్ కారణంగా ఓ బర్రెకు పునర్జన్మ లభించింది. దక్షిణాఫ్రికాలోని క్రుగేర్ నేషనల్ పార్క్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. తీవ్ర ఆకలితో ఉన్న సింహాలు ఓ బర్రెను ఈడ్చుకువచ్చి బంధించాయి. ఆ బర్రెను తినేందుకు ఐదు సింహాలు గుమిగూడాయి. ఇంతలో�

    రేట్లు పెంచేశారు.. ఏసీ వెయ్యలేదు.. మహర్షి థియేటర్లో ఆందోళన

    May 11, 2019 / 12:01 PM IST

    మహర్షి సినిమా చూసేందుకు వచ్చిన సినిమా ప్రేక్షకులకు చేదు అనుభవం ఎదురైంది. కర్నూల్ నగరంలోని ఆనంద్ సినీ కాంప్లెక్స్‌లో ఎక్కువ రేట్లు తీసుకుని సౌకర్యాలు మాత్రం మినిమం కూడా లేకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ ప్రేక్షకులు ఆందోళన చేశారు. థియేటర్‌లో

    గిద్దలూరులో గద్దెనెక్కేదెవరు..? పశ్చిమాన పాగా వేసేదెవరు

    April 20, 2019 / 01:28 PM IST

    ప్రకాశం జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పశ్చిమ ప్రాంతంలోని గిద్దలూరు నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. కానీ ఈసారి ఎన్నికల్లో పోరు మాత్రం .. అంత ఆషామాషీగా జరగలేదు. ప్రధాన పార్టీల నుంచ�

    పశ్చిమలో తీరం దాటేదెవరు : భయపెడుతున్న జనసేన

    April 19, 2019 / 01:42 PM IST

    సార్వత్రిక ఎన్నికలు పశ్చిమలో రాజకీయ పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎన్నికలు పూర్తైనా నాయకుల్లో మాత్రం ఇంకా టెన్షన్‌ తగ్గలేదు. జిల్లాలో అభ్యర్థులు అందరూ గెలుపు మాదే అనే ధీమా వ్యక్తం చేస్తున్నా… జనసేన ఎవరిని ఎలా దెబ్బకొట్�

    అనంతలో పాతకక్షలు : వైసీపీ నేత అంబులెన్స్‌ని తగులబెట్టారు

    April 14, 2019 / 03:57 AM IST

    ఏపీలో ఎన్నికలు అయిపోయాయి. ఇక ఫలితాలే మిగిలి ఉన్నాయి. ఎన్నికల సందర్భంలో జరిగిన గొడవలు ఇంకా సద్దుమణగలేదు. అక్కడకక్కడ ఘర్షణలు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. టీడీపీ – వైసీపీ పార్టీలకు చెందిన నేతలు ఘర్షణ పడుతుండడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంటోంది.

    దాచేపల్లిలో ఉద్రిక్తత : పోలింగ్ కేంద్రంలోనే కొట్టుకున్న టీడీపీ-వైసీపీ శ్రేణులు

    April 11, 2019 / 08:17 AM IST

    గుంటూరు జిల్లా గురజాల నియోజవర్గం దాచేపల్లి మండలం శ్రీనివాసపురంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ-వైసీపీ కార్యకర్తలు పోలింగ్ బూత్ లోనే కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ కు వెళ్లిన వైసీపీ వర్గీయులను టీడీప�

    కడప, కర్నూలులో ఉద్రిక్తత : టీడీపీ-వైసీపీ కార్యకర్తల ఘర్షణ

    April 11, 2019 / 04:11 AM IST

    ఏపీలో ఎన్నికల వేళ కడప, కర్నూలు జిల్లాల్లో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ-వైసీపీ కార్యక్తలు కొట్టుకున్నారు. రాళ్లు రువ్వుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను

10TV Telugu News