Home » fight
నాగుపాము పడగ విప్పిందంటే ఎంతటివారైనా పరుగుపెట్టాల్సిందే. కానీ నాలుగు పిల్లలు నాగుపాముకు చుక్కలు చూపెట్టాయి. రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేశాయి. భయపెట్టాయి. తోకముడిచి పారిపోయేలా చేశాయి. పెరటిలోకి వచ్చిన నాగుపామును నాగుపామును నాలుగు పిల్లులు హ
సింహాల మధ్య జరిగిన ఫైట్ కారణంగా ఓ బర్రెకు పునర్జన్మ లభించింది. దక్షిణాఫ్రికాలోని క్రుగేర్ నేషనల్ పార్క్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. తీవ్ర ఆకలితో ఉన్న సింహాలు ఓ బర్రెను ఈడ్చుకువచ్చి బంధించాయి. ఆ బర్రెను తినేందుకు ఐదు సింహాలు గుమిగూడాయి. ఇంతలో�
మహర్షి సినిమా చూసేందుకు వచ్చిన సినిమా ప్రేక్షకులకు చేదు అనుభవం ఎదురైంది. కర్నూల్ నగరంలోని ఆనంద్ సినీ కాంప్లెక్స్లో ఎక్కువ రేట్లు తీసుకుని సౌకర్యాలు మాత్రం మినిమం కూడా లేకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ ప్రేక్షకులు ఆందోళన చేశారు. థియేటర్లో
ప్రకాశం జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పశ్చిమ ప్రాంతంలోని గిద్దలూరు నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. కానీ ఈసారి ఎన్నికల్లో పోరు మాత్రం .. అంత ఆషామాషీగా జరగలేదు. ప్రధాన పార్టీల నుంచ�
సార్వత్రిక ఎన్నికలు పశ్చిమలో రాజకీయ పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎన్నికలు పూర్తైనా నాయకుల్లో మాత్రం ఇంకా టెన్షన్ తగ్గలేదు. జిల్లాలో అభ్యర్థులు అందరూ గెలుపు మాదే అనే ధీమా వ్యక్తం చేస్తున్నా… జనసేన ఎవరిని ఎలా దెబ్బకొట్�
ఏపీలో ఎన్నికలు అయిపోయాయి. ఇక ఫలితాలే మిగిలి ఉన్నాయి. ఎన్నికల సందర్భంలో జరిగిన గొడవలు ఇంకా సద్దుమణగలేదు. అక్కడకక్కడ ఘర్షణలు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. టీడీపీ – వైసీపీ పార్టీలకు చెందిన నేతలు ఘర్షణ పడుతుండడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంటోంది.
గుంటూరు జిల్లా గురజాల నియోజవర్గం దాచేపల్లి మండలం శ్రీనివాసపురంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ-వైసీపీ కార్యకర్తలు పోలింగ్ బూత్ లోనే కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ కు వెళ్లిన వైసీపీ వర్గీయులను టీడీప�
ఏపీలో ఎన్నికల వేళ కడప, కర్నూలు జిల్లాల్లో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ-వైసీపీ కార్యక్తలు కొట్టుకున్నారు. రాళ్లు రువ్వుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను
లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. లోక్సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
విజయనగరం సామ్రాజ్యపు అవినీతి కోట తలుపులు బద్దలు కొడతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.