Home » fight
మార్షల్స్ తో టీడీపీ నేతలకు జరిగిన ఘర్షణ అంశం ఏపీ అసెంబ్లీని కుదిపేస్తోంది. మార్షల్స్ తమతో అనుచితంగా ప్రవర్తించారని, అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకున్నారని, దాడి కూడా
మార్షల్స్ తో టీడీపీ నేతలకు జరిగిన ఘర్షణ అంశం ఏపీ అసెంబ్లీని కుదిపేస్తోంది. మార్షల్స్ తమతో అనుచితంగా ప్రవర్తించారని, అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకున్నారని, దాడి కూడా చేశారని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని ప్ర�
హైదరాబాద్ నగరంలోని అమెజాన్ కంపెనీలో ఇద్దరు ఉద్యోగుల మధ్య గొడవ జరిగింది. ఓ ఉద్యోగి సహచర ఉద్యోగిపై దాడి చేశాడు. ఆఫీస్ లోనే ఈ ఘటన జరిగింది. దీనిపై బాధితుడు
పోరాటం చేసేది తన కోసం కాదు..ప్రజల కోసం అంటున్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. వైసీపీ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారాయన. రాజధానిని శ్మశానంతో పోలుస్తారా అంటూ ఫైర్ అయ్యారు. రాజధానితోనే ప్రజల అభివృద్ధి ముడిపడి ఉంటుందన్నారు. రాజధాని విషయంలో తాను చేసి
క్రమశిక్షణకు మారుపేరుగా టీడీపీని చెప్పుకుంటారు ఆ పార్టీ నేతలు. టీడీపీ నేతలు, కార్యకర్తలు చాలా క్రమశిక్షణతో ఉంటారని పలుమార్లు చంద్రబాబే స్వయంగా చెప్పుకుని గర్వంగా ఫీల్
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పార్టీలన్నీ తలమునకలయ్యాయి. పార్లమెంటరీ పార్టీ సమావేశాలు నిర్వహించుకుని
ఓ చిన్న ఘటన చినికి చినికి గాలివానలా మారింది. అప్పటిదాకా ఆడిపాడిన వారంతా ఒక్కసారిగా శత్రువులుగా మారారు. చుట్టుపక్కల వారు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే
కొత్త ఆపరేషన్ కు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రెడీ అయినట్లు బుధవారం(అక్టోబర్-16,2019) కొరియన్ వార్తాసంస్త తెలిపింది. ఉత్తర కొరియా దేశంపై యుఎస్ నేతృతంలోని దేశాలు విధించిన ఆంక్షలపై ఆయన ఫైట్ చేయబోతున్నట్లు అర్థమవుతోంది.అణు చర్చలపై య�
చెన్నై లా కాలేజీ విద్యార్థులు నడిరోడ్డుపై రౌడీల్లా చెలరేగిపోయారు. సీనియర్ విద్యార్థి ఒకరు కత్తి తీసుకుని జూనియర్పై దాడి చేశాడు. ఈ క్రమంలో అశ్విన్ అనే విద్యార్థికి గాయాలయ్యాయి. కొద్ది రోజులుగా సీనియర్-జూనియర్ల మధ్య విభేదాలు జరుగుతున్నాయ�
ప్రముఖ టెలికం నెట్ వర్క్ కంపెనీల్లో రింగ్ టైమ్ వివాదం ట్రాయ్ చెంతకు చేరింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్ ఇండియా రింగ్ టైమ్ విషయంలో పోట్లాడుకుంటున్నాయి. రింగ్ టైమ్ సమయాన్ని పెంచే విషయంలో తమ వాదనను ట్రాయ్ దృష్టికి తీసుకెళ్లిన ట